28.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Politics

CM Chandrababu Naidu: అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు

"అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని జీతం తీసుకుని ప్రజలకోసం పని చేయరా" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థకు పెరాలిసిస్ వచ్చనది అని గత ఐదేళ్లు పని చేయకుండా...

Mopidevi Venkataramana: టిడిపి లోకి వెళుతున్నాను – మోపిదేవి

వైసీపీతో పాటూ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ తాను, తనతో పాటూ బీడ మస్తాన్ రావు తెలుగుదేశంలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక...

YSR Congress: వైసీపీని ఖాళీ చేస్తున్న కూటమి పార్టీలు.. జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి?!

ఇటీవలి ఎన్నికల్లో ధారుణ ఓటమి చవి చూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో మేయర్లు, ఎమ్మెల్సీలను తెలుగుదేశం లాగేసుకుంటుంటే.. అటు కేంద్ర స్థాయిలో రాజ్యసభ ఎంపీలకు బిజెపి వల...

RK Roja: వైసీపీని వదిలేసిన రోజా.. ఇక తమిళ రాజకీయాల్లోకి?

వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి, మాజీ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి వైసీపీని వీడినట్లే కనిపిస్తుంది. ఈరోజు ఆమె తన సోషల్ మీడియా x ఖాతా ప్రొఫైల్ నుంచి వైసీపీ...

J&K Elections: తొలి అభ్యర్ధుల లిస్ట్ ను ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉపసంహరించుకున్న బీజేపీ!

శ్రీనగర్: త్వరలో జరగనున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది, అయితే వెంటనే దానిని ఉపసంహరించుకుంది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 44 మంది...

Duvvada Issue: దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం…నా పిల్లల్ని ట్రోలింగ్ చేస్తున్నారు

దువ్వాడ శ్రీనివాస్ ఉదంతంలో ముఖ్య భూమిక పోషిస్తున్న దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. స్కోడా కారును వేగంగా నడుపుతూ ముందు ఆగిఉన్న కారుని ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె స్వంతంగా...

Jada Sravan Kumar: రెడ్ బుక్ రాజకీయాలతో ఏపికి పెట్టుబడులు రావు: జడ శ్రావణ్

ప్రతీకార రాజకీయాలతో కొట్టుమిట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు అని జడ శ్రావణ్ అన్నారు. ఓక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారం లోకి...

Kethireddy: కేతిరెడ్డి వ్యాఖ్యలు పార్టీ ధిక్కారమా… జగన్ పై తిరగబడ్డారా… నిజం ఏంటి (విశ్లేషణ)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజేకీయాల్లో వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది ప్రత్యేక స్థానం.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతీరోజూ ఉదయాన్నే ప్రజలను కలిసి .. వారి కష్ట సుఖాలు...

YS Jagan: “ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటాం” తాడేపల్లి కార్యాలయంలో జగన్

మొత్తానికి ఓటమి తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారిగా నిన్న కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాట్లు జరిగాయి. బుధవారం జగన్ .....

US Election 2024: అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ .. ఒబామా మనసులో ఏముంది?

ఇంకో వందరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరగనున్న తరుణంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు రిపబ్లికన్‌...
Join WhatsApp Channel