దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం
గ్వాలియర్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతీ వేదికపై దేశ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. … Read more
గ్వాలియర్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతీ వేదికపై దేశ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. … Read more
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) మరియు ‘అమృత్ భారత్’ (Amrit Bharat) రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే బోర్డు కీలక … Read more
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత నావికాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 3.97 … Read more
అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందంలో భారత వస్త్ర పరిశ్రమకు కూడా బంగ్లాదేశ్కు కల్పించినట్లుగానే ‘జీరో డ్యూటీ’ సౌకర్యం లభిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ … Read more
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉద్దేశించిన ‘పరీక్ష పే చర్చ 2026’ (PPC) 9వ ఎడిషన్ నేడు (ఫిబ్రవరి 6) ఘనంగా … Read more
ఇంఫాల్, న్యూస్టుడే: మణిపూర్లో దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెరదించుతూ, నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత యమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ బుధవారం ప్రమాణస్వీకారం … Read more
చెన్నై: “తమిళనాడు గడ్డపై హిందీ ఆధిపత్యానికి, హిందీ భాషకు చోటు లేదు.. ఇక్కడ మా ఖచ్చితమైన వైఖరి ఒక్కటే, అది ద్విభాషా విధానం మాత్రమే” అని తమిళనాడు … Read more
కేరళలోని కోజికోడ్కు చెందిన దీపక్ (42) ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షిమ్జితా ముస్తాఫాను కేరళ పోలీసులు బుధవారం (జనవరి 21, 2026) … Read more
New Delhi: సరిహద్దు ఆవల ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది మే … Read more
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు కొత్త ఏడాదిలో ఊహించని షాక్ తగిలింది. 2026 సంవత్సరంలో చేపట్టిన మొట్టమొదటి ప్రతిష్టాత్మక ప్రయోగం పీఎస్ఎల్వీ-C62 (PSLV-C62) విఫలమైంది. … Read more