AP EAMCET 2024: చివరి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. షెడ్యూల్ ఇదే

ap-eamcet-final-counselling

అనేక మంది AP EAMCET అభ్యర్ధులు కోరినట్లుగా మరో ఫేజ్ కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పటికే రెండు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగగా … Read more

ఏపిలో రేషన్ కార్డుల కోతకు రంగం సిద్దం.. ప్రభుత్వానికి నివేదించిన అధికారులు

ration-cards-in-AP

అనేక హామీలతో అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటి అమలులో తర్జన బర్జన పడుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణానికి టోల్ గేట్ల ప్రతిపాదనతో … Read more

అన్న క్యాంటీన్లలో రోజూ అధిరిపోయే వెరైటీలు.. మెనూ ఇదే!

anna-canteen

Andhra Pradesh Anna Canteen Daily Menu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభం అవుతున్నాయి. మొత్తం 203 క్యాంటీన్లలో … Read more

Duvvada Issue: దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం…నా పిల్లల్ని ట్రోలింగ్ చేస్తున్నారు

divvela-madhuri-suicide

దువ్వాడ శ్రీనివాస్ ఉదంతంలో ముఖ్య భూమిక పోషిస్తున్న దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. స్కోడా కారును వేగంగా నడుపుతూ ముందు ఆగిఉన్న కారుని ఢీ కొట్టడంతో ఆమెకు … Read more

Toll Gates: రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు.. ఇకపై రోడ్డెక్కితే జేబుకి చిల్లే

Toll-gates-in-Andhra-Pradesh

ఇకపై ఏపిలో ఒక ఊరు నుంచి మరో ఊరుకి వెళ్లాలంటే కారులో పెట్రోలే కాదు జేబులో డబ్బులు కూడా ఉండాలి.. ఇప్పటి దాకా కేవలం జాతీయ రహదారులపైన … Read more

Jada Sravan Kumar: రెడ్ బుక్ రాజకీయాలతో ఏపికి పెట్టుబడులు రావు: జడ శ్రావణ్

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు : జడ శ్రావణ్

ప్రతీకార రాజకీయాలతో కొట్టుమిట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు అని జడ శ్రావణ్ అన్నారు. ఓక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ … Read more

Kethireddy: కేతిరెడ్డి వ్యాఖ్యలు పార్టీ ధిక్కారమా… జగన్ పై తిరగబడ్డారా… నిజం ఏంటి (విశ్లేషణ)

ketireddi-venkataramireddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజేకీయాల్లో వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది ప్రత్యేక స్థానం.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతీరోజూ ఉదయాన్నే ప్రజలను కలిసి … Read more

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: సున్నిపెంటలో సీఎం చంద్రబాబు

chandrababu-sunnipenta

ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-మన సంపద’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిస్తాం … Read more

YS Jagan: “ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటాం” తాడేపల్లి కార్యాలయంలో జగన్

మొత్తానికి ఓటమి తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారిగా నిన్న కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాట్లు … Read more

Join WhatsApp Channel