25.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Andhra Pradesh

అన్న క్యాంటీన్లలో రోజూ అధిరిపోయే వెరైటీలు.. మెనూ ఇదే!

Andhra Pradesh Anna Canteen Daily Menu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభం అవుతున్నాయి. మొత్తం 203 క్యాంటీన్లలో రేపటి నుంచి 100 క్యాంటీన్లు...

Duvvada Issue: దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం…నా పిల్లల్ని ట్రోలింగ్ చేస్తున్నారు

దువ్వాడ శ్రీనివాస్ ఉదంతంలో ముఖ్య భూమిక పోషిస్తున్న దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం చేశారు. స్కోడా కారును వేగంగా నడుపుతూ ముందు ఆగిఉన్న కారుని ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె స్వంతంగా...

Toll Gates: రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు.. ఇకపై రోడ్డెక్కితే జేబుకి చిల్లే

ఇకపై ఏపిలో ఒక ఊరు నుంచి మరో ఊరుకి వెళ్లాలంటే కారులో పెట్రోలే కాదు జేబులో డబ్బులు కూడా ఉండాలి.. ఇప్పటి దాకా కేవలం జాతీయ రహదారులపైన మాత్రమే ఉన్న టోల్ గేట్లు...

Jada Sravan Kumar: రెడ్ బుక్ రాజకీయాలతో ఏపికి పెట్టుబడులు రావు: జడ శ్రావణ్

ప్రతీకార రాజకీయాలతో కొట్టుమిట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు అని జడ శ్రావణ్ అన్నారు. ఓక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారం లోకి...

Kethireddy: కేతిరెడ్డి వ్యాఖ్యలు పార్టీ ధిక్కారమా… జగన్ పై తిరగబడ్డారా… నిజం ఏంటి (విశ్లేషణ)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజేకీయాల్లో వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది ప్రత్యేక స్థానం.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతీరోజూ ఉదయాన్నే ప్రజలను కలిసి .. వారి కష్ట సుఖాలు...

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: సున్నిపెంటలో సీఎం చంద్రబాబు

ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-మన సంపద’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిస్తాం .. ఒకప్పుడు రాయలసీమ రతనాల...

YS Jagan: “ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటాం” తాడేపల్లి కార్యాలయంలో జగన్

మొత్తానికి ఓటమి తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారిగా నిన్న కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాట్లు జరిగాయి. బుధవారం జగన్ .....

మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఆర్డినెన్స్ జారీ చేయనున్న గవర్నర్ ..

దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తి బడ్జెట్ లేకుండా రెండోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ఈరోజుతో ముగుస్తుండడంతో మరోసారి...

అనంతపురం జిల్లా కోర్టులో ఉద్యోగాలు, 7 వ తరగతి పాసయితే చాలు.. జీతం 20000/-

అనంతపురం జిల్లా మెజిస్ట్రేట్ పరిధిలోని అనంతపురం, హిందూపురం ప్రత్యేక కోర్టులలో పనిచేయడానికి జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్స్ కాంట్రాక్ట్ పద్దతిన 2025 మార్చి 31 వరకు చేయాల్సి...

AP EAPCET 2024 తుది విడత కౌన్సెలింగ్ మొదలైంది .. తేదీలివే

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్ అడ్మిషన్ల తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేడు మొదలైంది. మొదటి విడతలో సీట్లు దక్కనివారు .. వచ్చిన సీట్లతో సంతృప్తి చెందని వారు ఈ తుది విడత కౌన్సెలింగ్...
Join WhatsApp Channel