ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల పాటు సెలవులుంటాయి.అయితే అక్టోబర్ 2...
త్వరలో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుని టిడిపి వదిలించుకోబోతుందా? ఆయనను పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం చేస్తోందా? అవుననే అనిపిస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు..
అంబేద్కర్ బేనర్ స్వయంగా తొలగించడమే కాక.. దళితులపై, మైనారిటీలపై...
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి...
యాంకర్, బిగ్బాస్ ఫేం ఆరె శ్యామల గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి ప్రచారం కూడా చేశారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో జనసేన-టిడిపి లపై చేసిన వ్యాఖ్యలతో ఆయా పార్టీల అభిమానుల నుంచి...
పెట్టుబడి వ్యయం కేవలం రూ.2,226 కోట్లు
నెల నెలా పడిపోతున్న జీఎస్టీ ఆదాయం
వరదలతో మరింత దిగజారే అవకాశం
ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నాలుగు...
భారీ వరదలతో దెబ్బతిన్న విజయవాడ చుట్టుప్రక్కల వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు,...
విజయవాడ వరదల్లో ప్రజలకు భారీ నష్టం జరగడం ఖచ్చితంగా మానవ తప్పిదమే అని తెలుస్తోంది. ఒక మీడియా విలేఖరితో మాట్లాడిన వెలగలేరు డీఈ మాధవ్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.
"శనివారం...
చరిత్రలో ఎన్నడూ ఎరుగని వరదలు ఒక్కసారిగా విజయవాదను ముంచెత్తాయి. ఆగస్టు 31, శనివారం రాత్రి ఒక్కసారిగా నగరంపై బుడమేరు వాగు విరుచుకుపడి నగరానికి కోలుకోలేని దెబ్బ తీసింది.
ఇప్పడు వరద తగ్గుముఖం పడుతుండడంతో...
"అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని జీతం తీసుకుని ప్రజలకోసం పని చేయరా" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థకు పెరాలిసిస్ వచ్చనది అని గత ఐదేళ్లు పని చేయకుండా...