వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి, మాజీ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి వైసీపీని వీడినట్లే కనిపిస్తుంది. ఈరోజు ఆమె తన సోషల్ మీడియా x ఖాతా ప్రొఫైల్ నుంచి వైసీపీ...
మొత్తానికి ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారిగా నిన్న కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్లో ఏర్పాట్లు జరిగాయి. బుధవారం జగన్ .....