రాష్టానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్-4 (ఏపీఎల్-4) విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభం అయింది. నగరంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్-4 ట్రోఫీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈనెల 8...
ఐపీఎల్-2025లో వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు సన్రైజర్స్ హైదరాబాద్ రెండో గెలుపు సాధించింది. ఈరోజు ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు...
టీ20 మహిళల ప్రపంచకప్ను భారత జట్టు గెలుస్తుందని ఆ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ విశ్వాసం వ్యక్తం చేసింది.
మహిళల టీ20 ప్రపంచకప్ సిరీస్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు జరగనుంది....
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం...
2024 పారిస్ ఒలింపిక్స్లో ఈరోజు జరిగిన హాకీ మ్యాచ్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ను 4-2 స్కోర్ తో ఓడించిన ఇండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది.
ఒలింపిక్స్లో...
భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మూడోది మరియు చివరిదైన T20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరుగగా భారత్ విజయం సాధించింది. భారత్ చేసిన 137 పరుగులను 20 ఓవర్లలో...
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ల నేతృత్వంలోని టీమ్ ఇండియా మూడు టీ20ల సిరీస్లో 2-0తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. మంగళవారం జరిగే మూడో, చివరి మ్యాచ్లోనూ...
2025 ఛాంపియన్స్ ట్రోఫీని తమ సొంతగడ్డపై ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ టోర్నీ కోసం పాక్ వచ్చేందుకు టీమ్ ఇండియా అంగీకరించకుంటే క్రికెట్ ఏమీ ఆగిపోదు అని పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ...
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన
వయసు 52 సంవత్సరాలు. బెంగళూరులో తాను నివాసం ఉంటున్న అపార్టుమెంట్
బాల్కనీ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. నాలుగో
అంతస్తు...
క్రికెట్ లాగానే హాకీలో కూడా పాకిస్తాన్ తో పోటీ అంటే వీక్షకులు ఆసక్తి కనపరుస్తారు. ఈరోజు ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 10-2 స్కోర్ తో భారత్...