28.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Andhra Pradesh

Vijayawada Floods: విజయవాడ ముంపుకు కారణం…

శనివారం ఒక్కసారిగా వచ్చిన వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో అపార్ట్మెంట్ లను, ఇళ్లను పూర్తిగా ముంచేశాయి. దీనితో సర్వం కోల్పోయిన వాళ్ళు కట్టుబట్టలతో మిగిలారు. బుడమేరు వాగుకి...

Prakasam Barriage in Danger: దేవునిపైనే భారం అంటున్న సుజనా..

ప్రకాశం బ్యారేజ్ కి పెనుముప్పు పొంచి ఉంది.. ఏ క్షణంలో ఏమవుతుందో అని అధికారులు భయపడుతున్నారు. ఇప్పటికే మూడు గేట్లు దెబ్బతిన్నాయి. వాటిని రిపేరు చేసే అవకాశం పూర్తిగా లేదు. ఇప్పటికే బ్యారేజి...

Vijayawada Landslide: కొండచరియలు విరిగిపడిన ప్రాతంలో హోమ్ మంత్రి అనిత పర్యటన..

ఎడతరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మొఘల్రాజపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీదు పక్కన కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. విజయవాడలో మొఘల్రాజపురం ఘటనా స్థలాన్ని...

Poonam Kaur Tweet: గుడ్లవల్లేరు కాలేజీ అమ్మాయిలకు పూనమ్ కౌర్ సుధీర్ఘ లేఖ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన పై నటి పూనమ్ కౌర్ స్పందించారు. 'ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు,...

Mopidevi Venkataramana: టిడిపి లోకి వెళుతున్నాను – మోపిదేవి

వైసీపీతో పాటూ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ తాను, తనతో పాటూ బీడ మస్తాన్ రావు తెలుగుదేశంలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక...

YSR Congress: వైసీపీని ఖాళీ చేస్తున్న కూటమి పార్టీలు.. జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి?!

ఇటీవలి ఎన్నికల్లో ధారుణ ఓటమి చవి చూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో మేయర్లు, ఎమ్మెల్సీలను తెలుగుదేశం లాగేసుకుంటుంటే.. అటు కేంద్ర స్థాయిలో రాజ్యసభ ఎంపీలకు బిజెపి వల...

RK Roja: వైసీపీని వదిలేసిన రోజా.. ఇక తమిళ రాజకీయాల్లోకి?

వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి, మాజీ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి వైసీపీని వీడినట్లే కనిపిస్తుంది. ఈరోజు ఆమె తన సోషల్ మీడియా x ఖాతా ప్రొఫైల్ నుంచి వైసీపీ...

Duvvada Vani: నాకు ఆస్తులు వద్దు.. డబ్బూ వద్దు.. ఆయనతో కలిసి ఉంటా.. దిగివచ్చిన వాణి

గత కొద్ది రోజులుగా మీడియాలో సంచలనాలతో రోజుకో మలుపు తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - వాణి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈరోజు శ్రీనివాస్ భార్య వాణి సంచలన వ్యాఖ్యలు...

AP EAMCET 2024: చివరి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. షెడ్యూల్ ఇదే

అనేక మంది AP EAMCET అభ్యర్ధులు కోరినట్లుగా మరో ఫేజ్ కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పటికే రెండు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగగా సరిగా ఆప్షన్స్...

ఏపిలో రేషన్ కార్డుల కోతకు రంగం సిద్దం.. ప్రభుత్వానికి నివేదించిన అధికారులు

అనేక హామీలతో అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటి అమలులో తర్జన బర్జన పడుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణానికి టోల్ గేట్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చిన ప్రభుత్వం ఖజానాపై...
Join WhatsApp Channel