శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు కొత్త ఏడాదిలో ఊహించని షాక్ తగిలింది. 2026 సంవత్సరంలో చేపట్టిన మొట్టమొదటి ప్రతిష్టాత్మక ప్రయోగం పీఎస్ఎల్వీ-C62 (PSLV-C62) విఫలమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష...
భారతీయ రైల్వే రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎంతో...
భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2025 సంవత్సరం చివరి రోజున దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ, 'ప్రళయ్' (Pralay)...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తాను విజనరీ అని నిరూపించారు. రాష్ట్రం నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ఏకంగా ₹100 కోట్ల నగదు బహుమతి అందజేస్తామని ఆయన ప్రకటించారు....
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కి కొత్త డైరెక్టర్గా డా. ఈ. ఎస్. పద్మకుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న ఆర్ముగం రాజరాజన్ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురానికి...
న్యూఢిల్లీ: భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) భారతదేశ UPI మౌలిక సదుపాయాలను ఆధునీకరించినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇకపై UPI చెల్లింపులు ప్రస్తుతం ఉన్న 30 సెకన్ల నుండి కేవలం 10 సెకన్లలోపే...
అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్తో కుదుర్చుకున్నారు.
'నాన్ ముదలవన్' అనే పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్రకోసం వెళ్ళిన నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనీసం ఎనిమిది నెలలపాటు గడుపవలసి వస్తోంది. అంటే దాదాపు 240 రోజులు...