తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. (Degree Online Services, Telangana) దోస్త్ ద్వారా ఆన్ లైన్ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు మొదటి విడత ధరఖాస్తు...
దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ నేరుగా అధికారంలో లేదని, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి డీలిమిటేషన్ అంశాన్ని మోడీ సర్కారు తెరపైకి తీసుకువచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ రాజధాని...
తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా 'డివైన్ కర్ణాటక' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ఈ టూర్ 5 రాత్రులు, 6...
Postal Dept GDS Jobs: భారత తపాలా వ్యవస్థ దేశవ్యాప్తంగా 21,413 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM),...
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) క్రింద ఉన్న, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిప్రత్తి సంస్థ అయిన నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI), ఉప్పల్, హైదరాబాద్...
తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తమ పోటీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్లతో కాదని... న్యూయార్క్ సిటీ, సియోల్ వంటి అంతర్జాతీయ నగరాలతోనే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు....
డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణా నుండి నలుగురు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేశారు. వీరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్...
తెలుగు రాష్ట్రాలలో దంచికొడుతున్న వానలు నగరాలను ముంచెత్తుతున్నాయి.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాలు నీట మునిగాయి. విజయవాడలో నలుగురు, గుంటూరులో ముగ్గురు మృతి చెందారు.. మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ...
లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన...
సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చి వేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర వివాదం జరుగుతుండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కూల్చివేతపై వివరణ ఇచ్చారు....