లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు పృధ్వీ వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.. పృధ్వీ చేసిన ప్రసంగం జగన్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.. ఒక్కసారిగా...
వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి జైలుకి పంపేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ స్కెచ్ వేశారా? వారి కుట్రను అతి నేర్పుగా జగన్ తెలుసుకుని భగ్నం చేయగలిగారా? .....
ఇటీవలి ఎన్నికల్లో ధారుణ ఓటమి చవి చూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో మేయర్లు, ఎమ్మెల్సీలను తెలుగుదేశం లాగేసుకుంటుంటే.. అటు కేంద్ర స్థాయిలో రాజ్యసభ ఎంపీలకు బిజెపి వల...
మొత్తానికి ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారిగా నిన్న కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్లో ఏర్పాట్లు జరిగాయి. బుధవారం జగన్ .....