కామారెడ్డి జిల్లా మాందాపూర్ సంగమేశ్వర్ మధ్యలో ఒక కారు వరద నీళ్లలో చిక్కుకుంది. ఆ కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చిన్న పిల్లలు. స్థానికులు క్రేన్ సాయంతో ఆ కారును...
చరిత్రలో ఎన్నడూ ఎరుగని వరదలు ఒక్కసారిగా విజయవాదను ముంచెత్తాయి. ఆగస్టు 31, శనివారం రాత్రి ఒక్కసారిగా నగరంపై బుడమేరు వాగు విరుచుకుపడి నగరానికి కోలుకోలేని దెబ్బ తీసింది.
ఇప్పడు వరద తగ్గుముఖం పడుతుండడంతో...