దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన పై నటి పూనమ్ కౌర్ స్పందించారు.
'ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు,...
శ్రీనగర్: త్వరలో జరగనున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది, అయితే వెంటనే దానిని ఉపసంహరించుకుంది.
90 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 44 మంది...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితుల సహాయార్ధం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.
అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఎక్స్ లో...
మెప్పాడి: వాయనాడ్లో ప్రకృతి విపత్తువల్ల కొండచరియలు విరిగిపడి నష్టపోయిన వారిని ఓదార్చేందుకు మలయాళం సూపర్ స్టార్, నటుడు మోహన్లాల్ మెప్పాడిలోని సహాయ శిబిరాన్ని సందర్శించారు. లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయిన మోహన్ లాల్...
వాయనాడ్ విషాదం: కేవలం నాలుగు గంటల్లోనే మూడు విధ్వంసకర కొండచరియలు కేరళలోని ఒక జిల్లాను ఎలా నాశనం చేశాయి
అరేబియా సముద్రం వేడెక్కడం వల్లనే అంటున్న సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త
మంగళవారం ఉదయం...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆరుగురు కొత్త గవర్నర్లను నియమించారు. మరో ముగ్గురికి స్థాన చలనం చేశారు.
త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ శర్మ (66) (Jisnudev Varma)...
భారీ వర్షాలలో వరదలు రావడంతో పాత ఢిల్లీ, రాజేందర్ నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తాన్యా...
తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "కేజ్రీవాల్ ఆరోగ్యంపై బీజేపీ గగ్గోలు...
ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ నియమితులయ్యారు.
ప్రస్తుత సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సి పాండే పదవీకాలం జూన్ 30తో
ముగియనుంది. రెండేళ్ల కిందట 2022 ఏప్రిల్ 30...
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ
ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం...