29.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Nation

IRCTC Tourism: హైదరాబాద్ నుంచి ‘డివైన్ కర్ణాటక’ టూర్ ప్యాకేజీ..

తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా 'డివైన్ కర్ణాటక' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ఈ టూర్ 5 రాత్రులు, 6...

Edible Oil Price Hike: మళ్ళీ పెరగనున్న వంటనూనెల ధరలు.. పండక్కి పిండివంటలు ప్రియం…

సంక్రాంతి అంటే పిండివంటలు ప్రతీ ఇంట్లో ఉండాల్సిందే! ఇప్పటికే గత కొద్ది నెలలుగా ఆకాశాన్ని అంటుతున్న వంటనూనెల ధరలు కొద్ది రోజుల్లో మరింత ప్రియం కానున్నాయి. నవీ ముంబై వాశిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు...

India Today Powerful Politicians 2024: ఏపి సీయం చంద్రబాబుకి ఐదో స్థానం

‘ఇండియాటుడే’ టాప్ 20 శక్తిమంతుడైన రాజకీయనాయకుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 వ స్థానాన్ని సంపాదించారు. ప్రతీ ఏటా లాగే 2024 సంవత్సరానికి సంబంధించి అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల...

Jagan: జగన్ ని జైలుకి పంపేందుకు తల్లి, చెల్లి కుట్ర

వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి జైలుకి పంపేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ స్కెచ్ వేశారా? వారి కుట్రను అతి నేర్పుగా జగన్ తెలుసుకుని భగ్నం చేయగలిగారా? .....

Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు..

భారత పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (అక్టోబర్ 9) రాత్రి తుదిశ్వాస విడిచారు. టాటాసన్స్‌ ఛైర్మన్‌...

Marina beach: మెరీనా బీచ్ ఎయిర్ షో లో తొక్కిసలాట.. ఐదుగురు మృతి, 100 మందికి పైగా ఆస్పత్రిపాలు

చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన మెగా ఎయిర్ షో లో అపశ్రుతి చోటు చేసుకుంది. 92 వ భారత వైమానిక దినం సందర్భంగా భారత వైమానిక దళం మెరీనా...

Tirumala Laddu: వైసీపీ హయాంలో ఆ సప్లయర్ నుండి నెయ్యి కొనలేదు.. పొన్నవోలు సంచలనం

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి...

Sitaram Yechury: కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి మృతి

కమ్యూనిస్ట్ అగ్రనేత, ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో...

Anusuiya Uikey: ప్రధాని మణిపూర్ ని సందర్శించలేదని అక్కడి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు – మాజీ గవర్నర్

మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పటిదాకా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ సందర్శించకపోవడం పట్ల ఆ రాష్ట్ర ప్రజలు చాలా బాధలో ఉన్నారని మణిపూర్ మాజీ గవర్నర్ అనుసూయా ఉయికే...

AI Labs in Tamil nadu: గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకున్న సీయం స్టాలిన్

అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్‌తో కుదుర్చుకున్నారు. 'నాన్ ముదలవన్' అనే పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
Join WhatsApp Channel