ఈనెల 7 న భారత్ నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా...
దాయాది పాకిస్తాన్ కు భారత్ శక్తి మరోసారి తెలిసి వచ్చింది. భారత్ ఉగ్రవాదులపై చేసిన "ఆపరేషన్ సిందూర్" కి ప్రతిగా డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనదేశం ఒకవైపు సమర్ధవంతంగా...
ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన "ఆపరేషన్ సిందూర్" కు ప్రతిగా పాకిస్తాన్ కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో LOC వెంబడి దాడులు ప్రారంభించింది.. అమాయక పౌరుల నివాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.....
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో పాటూ దాదాపు 80 మంది ఉగ్రవాదులు...
పహేల్ గావ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత ప్రధాని మోడీ హెచ్చరికతో రెండుదేశాల్లోని ప్రజలు ఇక యుద్దం అనివార్యం అనే భావిస్తున్నారు. ఆ తదనంతర...
నిన్న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇండియన్ ఐడోల్-12 విజేత పవన్ దీప్ రాజన్ కు తీవ్ర గాయాలయ్యాయి. డిల్లీ కి వెళ్తున్న ఆయన కారు ఉత్తరప్రదేశ్ లోని మోరదాబాద్ వద్ద నిన్న...
ప్రభుత్వ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో మొత్తం 500 ఖాళీలతో అసిస్టెంట్ మేనేజర్ / స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత...
డిల్లీ: దేశంలో ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్, ఐఈడీతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.జలమార్గాల ద్వారా తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి....
గంగానది స్వచ్చతపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ధాకరే తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, దేశంలో ఏ నదీ కూడా శుబ్రంగా లేదని.. దీనికి కారణం ప్రజలు, ప్రభుత్వాలేనని నొక్కి చెప్పారు....
మధ్యప్రదేశ్ లోని మోవ్ పట్టణంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో విజయోత్సవంలో పాల్గొన్నవారిపై కొందరు దాడి చేశారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానిక జామా మసీదు సమీపంలో బైక్ ర్యాలీపై...