Latest News in Nation
UPI Payments: ఇకపై 10 సెకన్లలోనే చెల్లింపులు
Eevela_Team - 0
న్యూఢిల్లీ: భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) భారతదేశ UPI మౌలిక సదుపాయాలను ఆధునీకరించినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇకపై UPI చెల్లింపులు ప్రస్తుతం ఉన్న 30 సెకన్ల నుండి కేవలం 10 సెకన్లలోపే...
RGV Tweet: విమాన దుర్ఘటనపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. అంతా దేవుడికే తెలియాలి
Eevela_Team - 0
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ లో ఆయన పహల్గామ్ ఉగ్రవాద దాడి, బెంగళూరు...
ఘోర ప్రమాదం: అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం ..
Eevela_Team - 0
Ahmedabad Plane Crash: 12 సిబ్బందితో కలిపి 242 మందితో లండన్ కు మధ్యాహ్నం 1.38 కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేకన్లలో అహ్మదాబాద్ లో కూలిన...
యుద్దానికి ముగింపు.. చర్చలకు భారత్ ఓకే… ఫలించిన ట్రంప్ దౌత్యం
Eevela_Team - 0
తక్షణం దాడుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాత్రంతా తాను ఇరు పక్షాలతో మాట్లాడి వారిని ఒప్పించాను అని ఆయన ట్వీట్ చేశారుpic.twitter.com/lRPhZpugBV— Donald J....
Operation Sindoor: సూపర్ సక్సెస్.. చనిపోయిన టాప్ ఉగ్రవాదుల లిస్ట్ విడుదల
Eevela_Team - 0
ఈనెల 7 న భారత్ నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా...
Pakistan Losing: భారత్ తో చర్చలకు సిద్దం: పాక్ విదేశాంగ శాఖ మంత్రి
Eevela_Team - 0
దాయాది పాకిస్తాన్ కు భారత్ శక్తి మరోసారి తెలిసి వచ్చింది. భారత్ ఉగ్రవాదులపై చేసిన "ఆపరేషన్ సిందూర్" కి ప్రతిగా డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనదేశం ఒకవైపు సమర్ధవంతంగా...
India Pakistan War: LoC వెంబడి భీకర పోరు.. పూంఛ్ లో పౌరులపై కాల్పులు జరుపుతున్న పాక్
Eevela_Team - 0
ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన "ఆపరేషన్ సిందూర్" కు ప్రతిగా పాకిస్తాన్ కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో LOC వెంబడి దాడులు ప్రారంభించింది.. అమాయక పౌరుల నివాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.....
OPERATION SINDOOR: పాక్ పై భీకర దాడులు.. 80 మంది ఉగ్రవాదులు మృతి?
Eevela_Team - 0
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో పాటూ దాదాపు 80 మంది ఉగ్రవాదులు...
భారత్-పాకిస్తాన్ యుద్దం ..జరగాలా? వద్దా?
Eevela_Team - 0
పహేల్ గావ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత ప్రధాని మోడీ హెచ్చరికతో రెండుదేశాల్లోని ప్రజలు ఇక యుద్దం అనివార్యం అనే భావిస్తున్నారు. ఆ తదనంతర...
Pawandeep: ఇండియన్ ఐడోల్-12 విజేత ‘పవన్ దీప్’ కు తీవ్ర గాయాలు.. ఇప్పుడు ఎలా ఉందంటే ?
Eevela_Team - 0
నిన్న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇండియన్ ఐడోల్-12 విజేత పవన్ దీప్ రాజన్ కు తీవ్ర గాయాలయ్యాయి. డిల్లీ కి వెళ్తున్న ఆయన కారు ఉత్తరప్రదేశ్ లోని మోరదాబాద్ వద్ద నిన్న...

