న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉద్దేశించిన ‘పరీక్ష పే చర్చ 2026’ (PPC) 9వ ఎడిషన్ నేడు (ఫిబ్రవరి 6) ఘనంగా జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
ఇంఫాల్, న్యూస్టుడే: మణిపూర్లో దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెరదించుతూ, నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత యమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇంఫాల్లోని లోక్భవన్లో జరిగిన...
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ (NCP) అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన సొంత నియోజకవర్గమైన బారామతి (Baramati) ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్...
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అందించే దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన 'పద్మ' అవార్డులను 2026 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏటా లాగానే, గణతంత్ర దినోత్సవం...
గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 113మందిని ఎంపిక చేసింది.
పద్మశ్రీ పురస్కార...
చెన్నై: "తమిళనాడు గడ్డపై హిందీ ఆధిపత్యానికి, హిందీ భాషకు చోటు లేదు.. ఇక్కడ మా ఖచ్చితమైన వైఖరి ఒక్కటే, అది ద్విభాషా విధానం మాత్రమే" అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తేల్చిచెప్పారు. భాషా...
కేరళలోని కోజికోడ్కు చెందిన దీపక్ (42) ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షిమ్జితా ముస్తాఫాను కేరళ పోలీసులు బుధవారం (జనవరి 21, 2026) అరెస్ట్ చేశారు.గత శుక్రవారం (జనవరి...
న్యూఢిల్లీ: భారతదేశ అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడు ఒక సరికొత్త శిఖరానికి చేరుకుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వేగం మరియు స్పష్టమైన విజన్ వల్ల దేశం త్వరలోనే 'ఆటోపైలట్ మోడ్'లోకి ప్రవేశించబోతోందని జాతీయ...
భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి ముడి చమురు (Crude Oil) దిగుమతుల విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే, ఆ దేశం...
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్...