25.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in India

India Pakistan War: LoC వెంబడి భీకర పోరు.. పూంఛ్ లో పౌరులపై కాల్పులు జరుపుతున్న పాక్

ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన "ఆపరేషన్ సిందూర్" కు ప్రతిగా పాకిస్తాన్ కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో LOC వెంబడి దాడులు ప్రారంభించింది.. అమాయక పౌరుల నివాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.....

OPERATION SINDOOR: పాక్ పై భీకర దాడులు.. 80 మంది ఉగ్రవాదులు మృతి?

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో పాటూ దాదాపు 80 మంది ఉగ్రవాదులు...

Stalin: క్రొత్త జంటలూ.. వెంటనే పిల్లల్ని కనండి

కొత్త దంపతులు పెళ్ళయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. సోమవారం నాగపట్టణం జిల్లా పర్యటనలోఉన్న ఆయన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా...

IRCTC Tourism: హైదరాబాద్ నుంచి ‘డివైన్ కర్ణాటక’ టూర్ ప్యాకేజీ..

తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా 'డివైన్ కర్ణాటక' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ఈ టూర్ 5 రాత్రులు, 6...

Tesla to India: భారత్ లోకి వచ్చేస్తోన్న టెస్లా, నియామాకాలు మొదలు పెట్టిన సంస్థ

మోడీతో ఎలాన్ మస్క్ భేటీ తర్వాత ఊపందుకున్న ఎంట్రీ ప్రక్రియ. లింక్డ్ ఇన్ లో నియామక ప్రకటనలు ముంబై, డిల్లీ లలో 13 ఉద్యోగ నియామక ప్రకటనలు ఎప్పటి నుంచో భారత్ ఎలెక్ట్రిక్...

J&K Elections: తొలి అభ్యర్ధుల లిస్ట్ ను ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉపసంహరించుకున్న బీజేపీ!

శ్రీనగర్: త్వరలో జరగనున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది, అయితే వెంటనే దానిని ఉపసంహరించుకుంది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 44 మంది...
Join WhatsApp Channel