25.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in India

Trump Warns India: భారత్ పై టారిఫ్ లు ఇంకా పెంచుతాం… మోదీకి తెలుసు నేను సంతోషంగా లేనని

భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి ముడి చమురు (Crude Oil) దిగుమతుల విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే, ఆ దేశం...

BRICS 2026: ఈ సంవత్సర బ్రిక్స్ అధ్యక్ష స్థానంలోకి భారత్… చాలా ఉత్సాహంగా

ప్రపంచ వేదికపై భారతదేశం మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి బ్రిక్స్ (BRICS) కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరించింది. బ్రెజిల్ నుంచి ఈ బాధ్యతలను...

Vande Bharat sleeper: త్వరలో కలకత్తా-గౌహతి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్న మోడీ

భారతీయ రైల్వే రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎంతో...

DRDO-Pralay Missile: ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం…

భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) బుధవారం ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2025 సంవత్సరం చివరి రోజున దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ, 'ప్రళయ్' (Pralay)...

భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు: ఒక్క సిగరెట్ రూ. 72?

భారతదేశంలో పొగతాగే అలవాటు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నూతన పన్నుల సవరణల కారణంగా సిగరెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా...

Tamil Nadu tragedy: కార్ ఎయిర్ బేగ్ పేలి బాలుడి మృతి… పిల్లల్ని ముందు సీట్లో కూర్చో పెట్టొద్దు

కారు ముందు సీట్లో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు... డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసేసరికి ఎయిర్ బేగ్ అత్యవసరంగా తెరుచుకుని మృతి చెందిన సంఘటన, చూసిన అందరినీ కలచివేసింది. ఇది నిన్న (అక్టోబర్...

India vs Pakistan Asia Cup 2025 LIVE: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఆసియాకప్ క్రికెట్ టోర్నమంట్ లో ఈరోజు మరోసారి భారత్-పాక్ తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ విశేషాలు. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితికి ఫీల్డింగ్ చెంచుకోవడం సరైన...

Big Breaking: ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

ఈ రోజు, సెప్టెంబర్ 21, 2025, సాయంత్రం 5 గంటలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం, దేవీ నవరాత్రుల, కొత్త జీఎస్టీ రేట్ల అమలుకు ముందు జరుగుతున్నది...

SHAR Director: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నూతన డైరెక్టర్‌గా ఈ.ఎస్‌. పద్మకుమార్‌

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కి కొత్త డైరెక్టర్‌గా డా. ఈ. ఎస్. పద్మకుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఆర్ముగం రాజరాజన్‌ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురానికి...

Iran-Israel Tensions: పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

ఇరాన్ అణు మరియు సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్‌లో పేలుళ్లు సంభవించిన సందర్భంలో ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు...
Join WhatsApp Channel