Latest News in India
భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు: ఒక్క సిగరెట్ రూ. 72?
Eevela_Team - 0
భారతదేశంలో పొగతాగే అలవాటు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన పన్నుల సవరణల కారణంగా సిగరెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా...
Tamil Nadu tragedy: కార్ ఎయిర్ బేగ్ పేలి బాలుడి మృతి… పిల్లల్ని ముందు సీట్లో కూర్చో పెట్టొద్దు
Eevela_Team - 0
కారు ముందు సీట్లో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు... డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసేసరికి ఎయిర్ బేగ్ అత్యవసరంగా తెరుచుకుని మృతి చెందిన సంఘటన, చూసిన అందరినీ కలచివేసింది. ఇది నిన్న (అక్టోబర్...
India vs Pakistan Asia Cup 2025 LIVE: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
Eevela_Team - 0
ఆసియాకప్ క్రికెట్ టోర్నమంట్ లో ఈరోజు మరోసారి భారత్-పాక్ తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ విశేషాలు.భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితికి ఫీల్డింగ్ చెంచుకోవడం సరైన...
Big Breaking: ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
Eevela_Team - 0
ఈ రోజు, సెప్టెంబర్ 21, 2025, సాయంత్రం 5 గంటలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం, దేవీ నవరాత్రుల, కొత్త జీఎస్టీ రేట్ల అమలుకు ముందు జరుగుతున్నది...
SHAR Director: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నూతన డైరెక్టర్గా ఈ.ఎస్. పద్మకుమార్
Eevela_Team - 0
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కి కొత్త డైరెక్టర్గా డా. ఈ. ఎస్. పద్మకుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న ఆర్ముగం రాజరాజన్ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురానికి...
Iran-Israel Tensions: పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?
Eevela_Team - 0
ఇరాన్ అణు మరియు సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్లో పేలుళ్లు సంభవించిన సందర్భంలో ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు...
India Pakistan War: LoC వెంబడి భీకర పోరు.. పూంఛ్ లో పౌరులపై కాల్పులు జరుపుతున్న పాక్
Eevela_Team - 0
ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన "ఆపరేషన్ సిందూర్" కు ప్రతిగా పాకిస్తాన్ కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో LOC వెంబడి దాడులు ప్రారంభించింది.. అమాయక పౌరుల నివాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.....
OPERATION SINDOOR: పాక్ పై భీకర దాడులు.. 80 మంది ఉగ్రవాదులు మృతి?
Eevela_Team - 0
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో పాటూ దాదాపు 80 మంది ఉగ్రవాదులు...
Stalin: క్రొత్త జంటలూ.. వెంటనే పిల్లల్ని కనండి
Eevela_Team - 0
కొత్త దంపతులు పెళ్ళయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. సోమవారం నాగపట్టణం జిల్లా పర్యటనలోఉన్న ఆయన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా...
IRCTC Tourism: హైదరాబాద్ నుంచి ‘డివైన్ కర్ణాటక’ టూర్ ప్యాకేజీ..
Eevela_Team - 0
తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా 'డివైన్ కర్ణాటక' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ఈ టూర్ 5 రాత్రులు, 6...

