12.7 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Telangana

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌: రాజకీయ వ్యూహాల్లో కీలక మలుపు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి మొదలైంది. గత ఎన్నికల ఫలితాల నుండీ రాజకీయాలకు కాస్త దూరంగా, తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మళ్లీ...

Serilingampalle: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కీలక కాంగ్రెస్ నేతలు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ, ఆ పార్టీకి చెందిన కీలక నేత దోసల అనిల్ రెడ్డి బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకున్నారు....

సంక్రాంతి సందడి 2026: పతంగుల పండుగకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. పర్యాటక శాఖ భారీ ఏర్పాట్లు!

హైదరాబాద్: మకర సంక్రాంతి పండుగకు ఇంకా మూడు వారాల సమయం ఉన్నప్పటికీ, భాగ్యనగరంలో పండుగ వాతావరణం అప్పుడే మొదలైంది. రంగురంగుల పతంగులు, చురుకైన మాంజాలతో హైదరాబాద్ గగనతలం ముస్తాబవుతోంది. ఈ ఏడాది సంక్రాంతి...

Viral: కోతుల సమస్యను పరిష్కరించేందుకు ఎలుగుబంటి అవతారం ఎత్తిన సర్పంచ్

సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎలుగుబంటి వేషంలో ఒక వ్యక్తి కోతులను తరిమికొడుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఆ ఎలుగుబంటి వేషంలో ఉన్నది ఎవరో తెలిస్తే...

OG: టికెట్ రేట్లు పెంచడం కుదరదు: హైకోర్ట్

భారీ అంచనాలతో ఈరోజు విడుదల కాబోతున్న పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పెంచిన ధరల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు...

Kamareddy: కళ్ళ ముందే కొట్టుకుపోయిన కారు.. నలుగురు

కామారెడ్డి జిల్లా మాందాపూర్ సంగమేశ్వర్ మధ్యలో ఒక కారు వరద నీళ్లలో చిక్కుకుంది. ఆ కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చిన్న పిల్లలు. స్థానికులు క్రేన్ సాయంతో ఆ కారును...

Gali Janardhan Reddy:15 ఏళ్ల తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో తీర్పు.. గాలి జనార్దన్ కు ఏడేళ్ళ జైలు శిక్ష

15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తర్వాత ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఈ మైనింగ్ కేసులో a2...

DOST 2025-26: తెలంగాణాలో డిగ్రీ ప్రవేశాలకు ధరఖాస్తులు ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. (Degree Online Services, Telangana) దోస్త్ ద్వారా ఆన్ లైన్ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు మొదటి విడత ధరఖాస్తు...

Delimitation Issue: అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: రేవంత్ రెడ్డి

దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ నేరుగా అధికారంలో లేదని, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి డీలిమిటేషన్‌ అంశాన్ని మోడీ సర్కారు తెరపైకి తీసుకువచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ రాజధాని...

IRCTC Tourism: హైదరాబాద్ నుంచి ‘డివైన్ కర్ణాటక’ టూర్ ప్యాకేజీ..

తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా 'డివైన్ కర్ణాటక' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ఈ టూర్ 5 రాత్రులు, 6...
Join WhatsApp Channel