ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బ్రతికిస్తారని ఆశతో ఏరికోరి వైఎస్ షర్మిలను ఏపికి పంపిన హైకమాండ్ ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నట్లే అనిపిస్తోంది. కొద్ది రోజుల్లో ఆమె స్థానంలో క్రొత్త పీసీసీ చీఫ్...
వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి జైలుకి పంపేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ స్కెచ్ వేశారా? వారి కుట్రను అతి నేర్పుగా జగన్ తెలుసుకుని భగ్నం చేయగలిగారా? .....