అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత మరియు పర్యావరణ పరిరక్షణ దిశగా మరో భారీ అడుగు వేశారు. విద్యార్థినులు మరియు మహిళల కోసం ప్రత్యేకంగా కేవలం 24...
గణేష్ మండపాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి, దసరా నవరాత్రులలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
వినాయక చవితి...
ఇంకా రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు పడకముందే నేషనల్ హైవేలపై కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాహణదారులకు టోల్ చార్జీల మోత మోగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు చాలా టోల్ గేట్లలో ఛార్జీలు రెట్టింపయ్యాయి. ఉదాహరణకు...
ఇటీవలి ఎన్నికల్లో ధారుణ ఓటమి చవి చూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో మేయర్లు, ఎమ్మెల్సీలను తెలుగుదేశం లాగేసుకుంటుంటే.. అటు కేంద్ర స్థాయిలో రాజ్యసభ ఎంపీలకు బిజెపి వల...
ఇకపై ఏపిలో ఒక ఊరు నుంచి మరో ఊరుకి వెళ్లాలంటే కారులో పెట్రోలే కాదు జేబులో డబ్బులు కూడా ఉండాలి.. ఇప్పటి దాకా కేవలం జాతీయ రహదారులపైన మాత్రమే ఉన్న టోల్ గేట్లు...