అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని (Ap Captial) అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విరాళాల సేకరణ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది. సీఆర్డీఏ వెబ్...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇంకా జైలులోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు...