16.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Sports

ICC T20 World Cup: వరల్డ్ కప్ కు భారత జట్టు ఎంపిక… గిల్ స్థానంలో ఇషాంత్

టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. జట్టు వైస్ కెప్టెన్‌గా...

India vs Pakistan Asia Cup 2025 LIVE: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఆసియాకప్ క్రికెట్ టోర్నమంట్ లో ఈరోజు మరోసారి భారత్-పాక్ తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ విశేషాలు.భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితికి ఫీల్డింగ్ చెంచుకోవడం సరైన...

Andhra Premier League 2025 Live: అట్టహాసంగా మొదలైన ఏపీఎల్‌-4… షెడ్యూల్ ఇదే

రాష్టానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్-4 (ఏపీఎల్‌-4) విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభం అయింది. నగరంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్‌-4 ట్రోఫీని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఆవిష్కరించారు. ఈనెల 8...

IPL 2025: Abhishek Sharma @ 141.. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం

ఐపీఎల్‌-2025లో వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రెండో గెలుపు సాధించింది. ఈరోజు ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని నమోదు...

Women’s T20 World Cup 2024: మేము ప్రపంచ కప్ గెలుస్తాం: హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాంక్ష

టీ20 మహిళల ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుస్తుందని ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విశ్వాసం వ్యక్తం చేసింది.మహిళల టీ20 ప్రపంచకప్ సిరీస్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు జరగనుంది....

Jay shah: ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఏకగ్రీవ ఎన్నిక!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ఎంపికయ్యారు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రస్తుతం...

Paris Olympics 2024: హాకీలో సెమీస్ కు దూసుకెళ్లిన భారత్ .. స్వర్ణం పైనే గురి..

2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు జరిగిన హాకీ మ్యాచ్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ను 4-2 స్కోర్ తో ఓడించిన ఇండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది.ఒలింపిక్స్‌లో...

INDvsSL 3rd T20I: క్లీన్ స్వీప్ .. సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ విజయం..

భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడోది మరియు చివరిదైన T20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరుగగా భారత్ విజయం సాధించింది. భారత్ చేసిన 137 పరుగులను 20 ఓవర్లలో...

INDvsSL T20I: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా భారత్‌ .. రాత్రి 7 గంటలకు మ్యాచ్

కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ల నేతృత్వంలోని టీమ్ ఇండియా మూడు టీ20ల సిరీస్‌లో 2-0తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. మంగళవారం జరిగే మూడో, చివరి మ్యాచ్‌లోనూ...

Hasan Ali: భారత్ ఆడకపోతే క్రికెట్ ఏమీ ఆగిపోదు .. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్య

2025 ఛాంపియన్స్ ట్రోఫీని తమ సొంతగడ్డపై ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ టోర్నీ కోసం పాక్  వచ్చేందుకు టీమ్ ఇండియా అంగీకరించకుంటే క్రికెట్ ఏమీ ఆగిపోదు అని పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ...
Join WhatsApp Channel