25.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Nation

Patanjali: మీ తప్పు క్షమాపణ చెపితే పోయేది కాదు, మీకు ఆ బాధ తెలియాలి: సుప్రీం కోర్ట్

నయం చేయలేని వ్యాధులకు శాశ్వత నివారణ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన ధిక్కార విచారణలో పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్ మరియు బాలకృష్ణలు దాఖలు చేసిన రెండవ “బేషరతు క్షమాపణ”ను సుప్రీంకోర్టు బుధవారం...

Prachi Singh IPS: యూపీలో నేరస్తులకు సింహస్వప్నం అయిన మహిళా ఐపీఎస్ ప్రాచీ సింగ్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని చురుకైన, ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్లలో ప్రాచీ సింగ్ ఒకరు. నేరస్తులు, గూండాలే కాదు.. పోలీస్ శాఖలోని అవినీతిపరులు కూడా ప్రాచీ సింగ్ అంటే గజ గజ వణుకుతారు.నిజానికి ప్రాచీ...

MP Fire Accident: బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

హర్దా. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ భారీ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 59 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో...

కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా వంటి పథకాల గురించి వివరిస్తూ,...

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి

స్వామినాథన్‌ను టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు ఇరవై అత్యంత ప్రభావవంతమైన ఆసియన్‌లలో ఒకరిగా గుర్తించింది మరియు భారతదేశానికి చెందిన ముగ్గురిలో ఒకరు, మిగిలిన ఇద్దరు మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రపంచ ప్రఖ్యాత...

చంద్రయాన్ ఎందుకని ప్రశ్నించిన బిబిసి రిపోర్టర్ కి ఆనంద్ మహీంద్రా దిమ్మదిరిగే సమాధానం

 భారత్ తన చంద్రయాన్-3 ని విజయవంతంగా చంద్రునిపై దింపిన తర్వాత జరిగిన ఒక బిబిసి చర్చా కార్యక్రమంలో ఒక ఏంకర్ లేవనెత్తిన సందేహం వీడియో సోషల్ లో చక్కర్లు కొట్టింది. ట్విట్టర్...

ఈశాన్య భారతంలో భూకంపం

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద మేఘాలయలో 5.5 తీవ్రతతో భూకంపం. రాత్రి 8.19 గంటలకు భూకంపం సంభవించిందని, మేఘాలయలోని చిరపుంజీకి ఆగ్నేయంగా 49 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఉందని నేషనల్ సెంటర్ ఫర్...

హిమాచల్ వర్షాలకు 51 మంది మృతి – సిమ్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృత్యవాత

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు విధ్వంసం సృష్టించడంతో కనీసం 51 మంది మృతి చెందారు, కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రోడ్లు మూసుకుపోయాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, సిమ్లాలోని ఆలయ శిథిలాలలో భక్తులు సమాధి అయ్యారు.రాష్ట్ర రాజధానిలో...

Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-3

భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో మూన్ మిషన్ చంద్రయాన్-3ని శనివారం చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission:“MOX, ISTRAC, this is Chandrayaan-3. I am feeling lunar...

జార్ఖండ్‌లో ప్రమాదం- బస్సు నదిలో పడి ముగ్గురు మృతి, 24 మందికి గాయాలు

జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో బస్సు నదిలో పడి ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు శనివారం రాత్రి జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో వంతెనపై నుండి బస్సు నదిలో పడటంతో కనీసం ముగ్గురు వ్యక్తులు...
Join WhatsApp Channel