హిమాచల్ వర్షాలకు 51 మంది మృతి – సిమ్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృత్యవాత

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు విధ్వంసం సృష్టించడంతో కనీసం 51 మంది మృతి చెందారు, కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రోడ్లు మూసుకుపోయాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, సిమ్లాలోని ఆలయ శిథిలాలలో … Read more

కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌కు ఉన్న గౌరవం షర్మిలకు కూడా ఉంటుంది: ఎంపీ కోమటిరెడ్డి

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి షర్మిలతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంషాబాద్‌ … Read more

వచ్చే ఉగాది నాటికి టిడిపి, జనసేన పార్టీలు ఉంటే గుండు కొట్టించుకుంటా: మంత్రి బొత్స

వచ్చే ఉగాది నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉండవని, ఈ రెండు ఉంటే కనుక తాను గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో … Read more

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) (Gaddar) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గద్దర్‌ రెండు రోజుల క్రితమే … Read more

భారతీయుడిని ఆన్లైన్ లో పెళ్ళాడిన పాక్ యువతి, ఎందుకంటే?

ఈ నెల 2 తేదీన, కరాచీకి చెందిన అమీనా భారత్ కు చెందిన అర్బాజ్ ఖాన్‌ ఆన్లైన్ లో వివాహం చేసుకున్నారు. జోధ్‌పూర్‌ కు చెందిన చార్టర్డ్ … Read more

20 నిమిషాల్లో 2 లీటర్ల నీరు త్రాగిన మహిళ మృతి, ఎందుకంటే…

అమెరికాలోని ఇండియానాకు చెందిన యాష్లే సమ్మర్స్ అనే మహిళ జూలై చివరి వారాంతంలో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. అక్కడ ఉన్న మండే ఎండవల్ల కలిగిన … Read more

Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-3

భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో మూన్ మిషన్ చంద్రయాన్-3ని శనివారం చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission:“MOX, ISTRAC, this is Chandrayaan-3. … Read more

జార్ఖండ్‌లో ప్రమాదం- బస్సు నదిలో పడి ముగ్గురు మృతి, 24 మందికి గాయాలు

జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో బస్సు నదిలో పడి ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు శనివారం రాత్రి జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో వంతెనపై నుండి బస్సు నదిలో … Read more

యూపీలో బీజేపీ ఎంపీ కార్యాలయం ధ్వంసం, ఒకరికి గాయాలు

యూపీలోని భదోహిలో బిజెపి ఎంపి రమేష్ బింద్ కార్యాలయ సిబ్బందిని ముగ్గురు వ్యక్తులు శనివారం కొట్టి, ఆవరణను ధ్వంసం చేయడంతో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దాడి అనంతరం … Read more

Join WhatsApp Channel