BJP: సోము వీర్రాజుని తొలగించి బిజెపి తప్పు చేసిందా? టిడిపి-జనసేన పొత్తు తర్వాత మారిన సమీకరణాలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంతోకాలంగా సందేహంలో ఉన్న టిడిపి-జనసేన పొత్తు ఖాయం అయింది.    … Read more

"ఇండియా" పేరును సొంతం చేసుకొనే దిశగా పాకిస్తాన్, వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్

ఒక వేళ మోడీ ప్రభుత్వం “ఇండియా” పేరును భారత్ గా మార్చే పక్షంలో పాకిస్తాన్ తన దేశం పేరును “ఇండియా” గా మారుస్తుందా? సోషల్ మీడియాలో పాకిస్తాన్ … Read more

ఐటి శాఖ నోటీసుల ప్రభావం: 60 స్థానాల్లో పోటీకి బాబుపై ఒత్తిడి?

బాబుపై ఒత్తిడి పెంచుతున్న బిజెపి 70 లోపు స్థానాల్లో పోటీ చేయించి మిగతా స్థానాల్లో బిజెపి, జనసేనకు కేటాయించేలా ఒత్తిడి. వైసిపి బలంగా ఉన్న స్థానాల్లో టిడిపికి … Read more

Andhra Politics: అదుపు తప్పుతున్న అధినేతల నోళ్ళు, చీదరించుకుంటున్న జనం

ఇటీవల యాత్రలు చేస్తున్న లోకేష్ , పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లో నేతలతోపాటూ ఆ అధినేతలూ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో వ్యతిరేకత పుట్టిస్తున్నాయి. ఈ ముగ్గురు … Read more

చంద్రయాన్ ఎందుకని ప్రశ్నించిన బిబిసి రిపోర్టర్ కి ఆనంద్ మహీంద్రా దిమ్మదిరిగే సమాధానం

 భారత్ తన చంద్రయాన్-3 ని విజయవంతంగా చంద్రునిపై దింపిన తర్వాత జరిగిన ఒక బిబిసి చర్చా కార్యక్రమంలో ఒక ఏంకర్ లేవనెత్తిన సందేహం వీడియో సోషల్ లో … Read more

చార్జింగ్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లోకి …

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లకు దాదాపు 4 గంటల చార్జింగ్ అవసరం. ఒకసారి చార్జింగ్ పెడితే దాదాపు 50 నుండి 90 కిలోమీటర్లు … Read more

వైసీపీని వీడిన గన్నవరం నేత యార్లగడ్డ, జగన్ కు సవాల్

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీపై … Read more

2024లో రాహుల్ గాంధి అమేధీ నుంచే పోటీ చేస్తారు: యూపీ కాంగ్రెస్ చీప్

వారణాసి: 2024 లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధి అమేధీ నుంచే పోటీ చేస్తారని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు.     ప్రియాంక … Read more

Chandrayaan-3: మరో కీలక ఘట్టం విజయవంతం

చంద్రుడిపై పరిశోధనలకోసం ఇస్రో ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3’ (Chandrayaan-3) నేడు కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా ల్యాండర్‌ మాడ్యూల్‌ (Vikram, Pragyan) విడిపోయింది. ఇక … Read more

ఈశాన్య భారతంలో భూకంపం

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద మేఘాలయలో 5.5 తీవ్రతతో భూకంపం. రాత్రి 8.19 గంటలకు భూకంపం సంభవించిందని, మేఘాలయలోని చిరపుంజీకి ఆగ్నేయంగా 49 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం … Read more

Join WhatsApp Channel