MP Fire Accident: బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

హర్దా. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ భారీ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 59 … Read more

Eluru Politics: మాగంటి బాబుతో ముద్రగడ భేటీ.. అందుకేనా?

ఏలూరులో టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబుతో ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆయన తాజా రాజకీయ … Read more

ఇబ్బంది పెట్టారు … పార్టీ మారుతున్నాను: వసంత ప్రసాద్

మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, … Read more

తాను చనిపోయినట్లు ప్రకటించుకున్న బాలీవుడ్ మోడల్ .. ఎందుకంటే?

రెండు రోజుల క్రితం బాలీవుడ్ మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు అన్న వార్త సంచలనం అయింది. కేవలం 35 సంవత్సరాల వయసులో అరుదైన … Read more

కాంగ్రెస్, టిడిపి కలిసి పనిచేస్తాయి: పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చేసిన సాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ … Read more

AP Elections 2024: న్యూస్ ఎరెనా తాజా ప్రీ-పోల్‌ సర్వే.. ఈ పార్టీదే అధికారం!

ప్రతిష్టాత్మక న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా తన ప్రీ-పోల్‌ సర్వే ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 వేల 700 … Read more

మున్సిపాలిటీగా మారిన ఆసిఫాబాద్‌ … రేవంత్ సర్కార్ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఈ శుక్రవారం 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతేకాదు.. జనకపూర్, గొడవెల్లిని మున్సిపాలిటీలో … Read more

కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా … Read more

Asia Cup : పాక్ పై పది గోల్స్ చేసి చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు

క్రికెట్ లాగానే హాకీలో కూడా పాకిస్తాన్ తో పోటీ అంటే వీక్షకులు ఆసక్తి కనపరుస్తారు. ఈరోజు ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా … Read more

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి

స్వామినాథన్‌ను టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు ఇరవై అత్యంత ప్రభావవంతమైన ఆసియన్‌లలో ఒకరిగా గుర్తించింది మరియు భారతదేశానికి చెందిన ముగ్గురిలో ఒకరు, మిగిలిన ఇద్దరు మహాత్మా గాంధీ … Read more

Join WhatsApp Channel