Latest News in Andhra Pradesh
AP Economy: నాలుగు నెలల్లో 43 వేల కోట్ల అప్పు చేసిన కూటమి ప్రభుత్వం!
Eevela_Team - 0
పెట్టుబడి వ్యయం కేవలం రూ.2,226 కోట్లునెల నెలా పడిపోతున్న జీఎస్టీ ఆదాయంవరదలతో మరింత దిగజారే అవకాశంఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నాలుగు...
Aerial Survey: వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
Eevela_Team - 0
భారీ వరదలతో దెబ్బతిన్న విజయవాడ చుట్టుప్రక్కల వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు,...
Budameru Gates: శనివారం మధ్యాహ్నమే గేట్లు ఎత్తాము: వెలగలేరు డీఈ మాధవ్
Eevela_Team - 0
విజయవాడ వరదల్లో ప్రజలకు భారీ నష్టం జరగడం ఖచ్చితంగా మానవ తప్పిదమే అని తెలుస్తోంది. ఒక మీడియా విలేఖరితో మాట్లాడిన వెలగలేరు డీఈ మాధవ్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు."శనివారం...
Vijayawada Floods: మరణాలు ఎన్ని..
Eevela_Team - 0
చరిత్రలో ఎన్నడూ ఎరుగని వరదలు ఒక్కసారిగా విజయవాదను ముంచెత్తాయి. ఆగస్టు 31, శనివారం రాత్రి ఒక్కసారిగా నగరంపై బుడమేరు వాగు విరుచుకుపడి నగరానికి కోలుకోలేని దెబ్బ తీసింది.ఇప్పడు వరద తగ్గుముఖం పడుతుండడంతో...
CM Chandrababu Naidu: అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు
Eevela_Team - 0
"అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని జీతం తీసుకుని ప్రజలకోసం పని చేయరా" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థకు పెరాలిసిస్ వచ్చనది అని గత ఐదేళ్లు పని చేయకుండా...
Vijayawada Floods: విజయవాడ ముంపుకు కారణం…
Eevela_Team - 0
శనివారం ఒక్కసారిగా వచ్చిన వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో అపార్ట్మెంట్ లను, ఇళ్లను పూర్తిగా ముంచేశాయి. దీనితో సర్వం కోల్పోయిన వాళ్ళు కట్టుబట్టలతో మిగిలారు.బుడమేరు వాగుకి...
Prakasam Barriage in Danger: దేవునిపైనే భారం అంటున్న సుజనా..
Eevela_Team - 0
ప్రకాశం బ్యారేజ్ కి పెనుముప్పు పొంచి ఉంది.. ఏ క్షణంలో ఏమవుతుందో అని అధికారులు భయపడుతున్నారు. ఇప్పటికే మూడు గేట్లు దెబ్బతిన్నాయి. వాటిని రిపేరు చేసే అవకాశం పూర్తిగా లేదు. ఇప్పటికే బ్యారేజి...
Vijayawada Landslide: కొండచరియలు విరిగిపడిన ప్రాతంలో హోమ్ మంత్రి అనిత పర్యటన..
Eevela_Team - 0
ఎడతరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మొఘల్రాజపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీదు పక్కన కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు.విజయవాడలో మొఘల్రాజపురం ఘటనా స్థలాన్ని...
Poonam Kaur Tweet: గుడ్లవల్లేరు కాలేజీ అమ్మాయిలకు పూనమ్ కౌర్ సుధీర్ఘ లేఖ
Eevela_Team - 0
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన పై నటి పూనమ్ కౌర్ స్పందించారు.'ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు,...
Mopidevi Venkataramana: టిడిపి లోకి వెళుతున్నాను – మోపిదేవి
Eevela_Team - 0
వైసీపీతో పాటూ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ తాను, తనతో పాటూ బీడ మస్తాన్ రావు తెలుగుదేశంలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక...

