29.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Andhra Pradesh

Vangalapudi Anitha: హోమ్ మంత్రి అనితకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్..

హోమ్ మంత్రి వంగలపూడి అనిత మంత్రిపదవి కోల్పోబోతున్నారా? శాంతిభద్రతల అదుపులో ఆమె విఫలం అయ్యారని పవన్ భావిస్తున్నారా? ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

Peddireddy: జగన్ పై పెద్దిరెడ్డి అసంతృప్తితో ఉన్నారా..

వైసీపీలో జగన్ తర్వాత నంబర్ టూ గా చెలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? అవును అని కొందరు అంటున్నా .. ఆయన మద్దతుదారులు మాత్రం అదేం లేదు...

Jagan: జగన్ ని జైలుకి పంపేందుకు తల్లి, చెల్లి కుట్ర

వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి జైలుకి పంపేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ స్కెచ్ వేశారా? వారి కుట్రను అతి నేర్పుగా జగన్ తెలుసుకుని భగ్నం చేయగలిగారా? .....

Good News: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం… ఇసుక ట్రాక్టర్లలో కూడా ఉచితమే..!

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తీసుకు వెళ్ళేవారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతవరకు స్థానిక అవసరాల...

ఎట్టకేలకు ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణా నుండి నలుగురు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. వీరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్...

ఉచిత ఇసుక అమలులో సమస్యలున్నాయి: గనుల శాఖ నివేదిక

చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఉచిత ఇసుక ఒకటి. అంతే కాదు అధికారంలోకి రాగానే అమలుచేసిన మొదటి హామీ కూడా అదే! అయితే ఆచరణలో పెట్టి నాలుగు నెలలు అవుతున్నా అమలులో...

జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రభుత్వం ప్రకటిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు వీరే.. శ్రీకాకుళం-...

Swiggy Boycott: చర్చలు సఫలం.. ఏపిలో స్వీగ్గీ బాయ్ కాట్ రద్దు.. హోటల్స్ నిర్ణయం

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని ఈ నెల 14 నుంచి బాయ్ కాట్ చేయాలని నిర్ణయించిన హోటళ్ల అసోసియేషన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. అంతకు ముందు, ఈ నెల 14...

Flood Expanses: రూ.23 కోట్లు కాదు 23 లక్షలే.. ప్రభుత్వ ప్రకటన

వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెల‌కు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చుపెట్టారు అనేది అస‌త్య ప్ర‌చారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వ రెవెన్యూ ప్ర‌త్యేక ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా...

SIT: లడ్డూ కల్తీ ఘటనపై సిట్‌ దర్యాప్తు నిలిపివేత: డీజీపీ

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి అంశంపై సిట్‌...
Join WhatsApp Channel