తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీకి మద్దతు పలికిన వాలంటీర్లను జైలుకి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన “రా.. కదలిరా..” సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....
ఏలూరులో టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబుతో ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆయన తాజా రాజకీయ పరణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం-జనసేన...
మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, జోగి రమేష్ ఎన్ని కుట్రలు...
ప్రతిష్టాత్మక న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా తన ప్రీ-పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 వేల 700 మందిని సర్వే చేసిన ఫలితాలు...
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంతోకాలంగా సందేహంలో ఉన్న టిడిపి-జనసేన పొత్తు ఖాయం అయింది. అయితే కుల సమీకరణాలు ప్రభావం చూపే ఎపి...
బాబుపై ఒత్తిడి పెంచుతున్న బిజెపి 70 లోపు స్థానాల్లో పోటీ చేయించి మిగతా స్థానాల్లో బిజెపి, జనసేనకు కేటాయించేలా ఒత్తిడి.వైసిపి బలంగా ఉన్న స్థానాల్లో టిడిపికి కేటాయించే ఎత్తుగడ త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్...
ఇటీవల యాత్రలు చేస్తున్న లోకేష్ , పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లో నేతలతోపాటూ ఆ అధినేతలూ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో వ్యతిరేకత పుట్టిస్తున్నాయి. ఈ ముగ్గురు నాయకులూ వారి అనుచరులూ తమ...
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీపై పోటీ చేసి ఓడిన...
వచ్చే ఉగాది నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉండవని, ఈ రెండు ఉంటే కనుక తాను గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో మాట్లాడుతూ…...