25.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in trending

HCL Malanjkhand Apprentice: 195 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, మలంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్, బాలాఘాట్ జిల్లా (MP) ట్రేడ్ అప్రెంటీస్ కోసం శిక్షణ పొందేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 195 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన...

Shravana masam 2024: ఇక పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు… వందలకొద్దీ ముహూర్తాలు… వచ్చేస్తున్న శ్రావణ గడియలు

హైందవ సాంప్రదాయంలో పెళ్లి చేయాలంటే ఈడూ-జోడూ, జాతకాలు కలిస్తే సరిపోదు .. వారం, తిథి, నక్షత్రం.. సుముహూర్తం కూడా ఉండాలి.. జూన్ 19 నుంచి ఆషాడం .. తర్వాత అధిక శ్రావణం రావడంతో...

RRB JE: రైల్వే లో భారీ ఉద్యోగాలు…7951 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు..

సికింద్రాబాద్ జోన్ లో 590 ఖాళీలు.అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది .. చివరి తేదీ ఆగస్టు 29.RRB JE రిక్రూట్‌మెంట్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఒక భారీ ఖాళీల...

Bank Holidays in August: ఆగస్టులో బ్యాంకులకు సెలవులే సెలవులు.. లిస్ట్ ఇదిగో

ఆగష్టు నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ హాలిడే క్యాలెండర్ ప్రకారం మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఆర్‌బీఐ ప్రకటించిన...

Nothing (2a) Plus Phone: 50MP డ్యూయల్ కెమెరా.. ఫాస్ట్ ఛార్జింగ్.. వచ్చేస్తోంది జులై 31న .. ధర ఎంతంటే!

ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ఫోన్ కంపెనీ ఏది అంటే.. నథింగ్ అని టక్కున చెప్పేస్తున్నారు నేటి యువత. అధ్బుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకున్న నథింగ్ 2A...

Bigg Boss Telugu 8 : ఎప్పటి నుంచంటే.. ఇన్ని సీక్రెట్లా … కంటెస్టెంట్లు వీళ్ళే..

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో రిలీజ్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో...

Vivo V40: భారత్ లోకి రాబోతున్న అతి పల్చటి ఫోన్ .. వామ్మో ఇన్ని ఫీచర్లా!

దేశంలో రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగిన వివో, తన సరిక్రొత్త ఫోన్ Vivo V40 ని వచ్చే నెలలో విడుదల చేయబోతోంది. తన క్రొత్త మోడళ్ళు అయిన V40 and V40 Pro...

తెలంగాణలో 44 మంది IASల బదిలీలు… అమ్రపాలికి కీలక బాద్యత..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగాయి. మొత్తం 44 ఐఏఎస్ ల పోస్టులను బదిలీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: జగన్ నిర్ణయాలు వెనక్కి .. డీఎస్సీ కి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం ముగిసింది. ఇవాళ సమావేశమైన కూటమి తొలి కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. చంద్రబాబు...

Tamil Nadu Tragedy: కల్తీ మద్యం త్రాగి 34 మంది మృతి .. 100 మంది పైగా ఆస్పత్రుల్లో ..

 తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో అక్రమ మద్యం సేవించడం వల్ల మరణించిన వారి సంఖ్య 34కి చేరుకుంది, సుమారు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు, వీరిలో ఐదుగురి పరిస్థితి గురువారం ఉదయం నాటికి విషమంగా...
Join WhatsApp Channel