25.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Telangana

TS Inter Results 2024 Released, 64.19% పాస్, తెలంగాణా ఇంటర్ ఫలితాలు

తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు 24 ఏప్రిల్ బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. హైదరాబాద్ లోని ఇంటర్...

TSRJC Answer Key 2024: తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌ ఆన్సర్ కీ విడుదల

తెలంగాణాలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ రోజు (ఏప్రిల్ 20 న) జరిగిన పరీక్షకు వేలాది మంది రాష్ట్రవ్యాప్తంగా హాజరు అయ్యారు. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ ఇక్కడ ఇస్తున్నాం....

AP Model Schools 6th Class Answer Key 2024 ఏపి మోడల్ స్కూల్స్ కీ

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2024 2025 విద్యా సంవత్సరమునకు ‘6 ‘ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 21.04.2024 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా...

'ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణం' పటాన్ చెరువు సభలో మోడీ

రెండురోజుల తెలంగాణా పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం, పటాన్ చెరువులో ఏర్పాటు...

BRS MLA Lasya Nanditha Died: రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!

బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద కారు అదుపు...

కాంగ్రెస్, టిడిపి కలిసి పనిచేస్తాయి: పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చేసిన సాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ...

మున్సిపాలిటీగా మారిన ఆసిఫాబాద్‌ … రేవంత్ సర్కార్ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఈ శుక్రవారం 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతేకాదు.. జనకపూర్, గొడవెల్లిని మున్సిపాలిటీలో విలీనం చేసింది. కాగా, ఇవాళ...

కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌కు ఉన్న గౌరవం షర్మిలకు కూడా ఉంటుంది: ఎంపీ కోమటిరెడ్డి

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి షర్మిలతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా...

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) (Gaddar) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గద్దర్‌ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స ...
Join WhatsApp Channel