Kamareddy: కళ్ళ ముందే కొట్టుకుపోయిన కారు.. నలుగురు

kamareddy-car-missing-in-floods

కామారెడ్డి జిల్లా మాందాపూర్ సంగమేశ్వర్ మధ్యలో ఒక కారు వరద నీళ్లలో చిక్కుకుంది. ఆ కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చిన్న పిల్లలు. స్థానికులు క్రేన్ సాయంతో ఆ కారును కాపాడటానికి వెళ్లారు. కానీ అప్పటికే వరద ప్రవాహం ఎక్కువగా కావడంతో కారు కొట్టుకుని పోయింది. కారు ఆచూకి ఇప్పటికీ లభ్యం కాలేదు. మరోవైపు ఉత్తర తెలంగాణాలో భారీగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Related posts

AUS vs ZIM T20: ఆసీస్‌పై జింబాబ్వే ఘనవిజయం.. సూపర్ 8 కు చేరేనా?!

TIMS Sanathnagar: ఉగాదికి ప్రారంభం కానున్న సనత్‌నగర్ టిమ్స్

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !