Kamareddy: కళ్ళ ముందే కొట్టుకుపోయిన కారు.. నలుగురు

Photo of author

Eevela_Team

Share this Article

కామారెడ్డి జిల్లా మాందాపూర్ సంగమేశ్వర్ మధ్యలో ఒక కారు వరద నీళ్లలో చిక్కుకుంది. ఆ కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చిన్న పిల్లలు. స్థానికులు క్రేన్ సాయంతో ఆ కారును కాపాడటానికి వెళ్లారు. కానీ అప్పటికే వరద ప్రవాహం ఎక్కువగా కావడంతో కారు కొట్టుకుని పోయింది. కారు ఆచూకి ఇప్పటికీ లభ్యం కాలేదు. మరోవైపు ఉత్తర తెలంగాణాలో భారీగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel