ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంది: పాక్కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ – ఇకపై ఉపేక్షించేది లేదు!
New Delhi: సరిహద్దు ఆవల ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది మే నెలలో చేపట్టిన…