26.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Politics

జనసేనతో తెగతెంపుల దిశగా బిజెపి? కాపు నేతలకు గాలం?

కేవలం 24 సీట్లతో సరిపెట్టుకుని కాపుల ఆగ్రహానికి గురవుతున్న జనసేనతో బిజెపి తెగతెంపులు చేసుకోడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం పవన్ కళ్యాణ్ ని కలవడానికి కూడా బిజెపి అధినాయకత్వం ఇష్టపడడం లేదు. అమిత్...

బుచ్చయ్య చౌదరి టిడిపిని వీడనున్నారా? ట్వీట్ చెపుతున్న కథ

మొత్తానికి పొత్తు ఖరారైంది. టిడిపి మొదటి లిస్టు రిలీజైంది. దీనిలో అనేకమంది సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. రాజమండ్రి సిటీ స్థానానికి ప్రస్తునా ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుని ఎంపిక చేయగా, రూరల్ లో...

మొదటి లిస్టుతో టిడిపి జనసేన పార్టీల్లో అసంతృప్తి జ్వాలలు

ఈరోజు టిడిపి- జనసేన సంయుక్తంగా తమ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా...

అతి కష్టపడి బిజెపిని పొత్తుకి ఒప్పించాను: పవన్ కళ్యాణ్

బిజెపి పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బిజెపి-జనసేన-టిడిపి కూటమి తన కష్టం తోనే అయింది అన్నారు. బిజెపి...

రాజమండ్రి రూరల్ సీటు రగడ: పవన్ ప్రకటనకు బుచ్చయ్య ట్వీట్ తో రిప్లై

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఒకప్పుడు రాజమండ్రి పట్టణాన్ని ఏలిన నేత! తెలుగుదేశం అంటే ఒకప్పుడు గోరంట్ల పేరే వినిపించేది.. విలువలకు గౌరవం ఇచ్చే పాత తరం మనిషి ఆయన! ఆనాడు ఎన్టీయార్ ను...

అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రా! జగన్ కు బోండా ఉమా సవాల్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీల్లో 85 శాతం ఫెయిల్ అయి 95 శాతం పూర్తి చేశాననడం సిగ్గు చేటు అని,...

NDA లోకి టిడిపి : ముహూర్తం ఈ నెల 23?

బిజెపితో టిడిపి పొత్తు ఖాయం అయినట్లే కనిపిస్తోంది. ఈ నెల 23న డిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా లు సమావేశమై ఒక ప్రకటన విడుదల చేశారని తెలుస్తోంది. అదే...

రాప్తాడు "సిద్ధం" సభ హైలైట్స్ – రికార్డులు బద్దలు

ఈరోజు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ “సిద్ధం” సభ జరిగింది. ఈ సభకు రాయలసీమ వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సుమారు పదిలక్షల మంది సిద్ధం సభకు వచ్చినట్లు...

YSRCP రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై 19న తుది విచారణ, మళ్ళీ నోటీసులు

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత అంశం ఈ నెల 19వ తేదీన కొలిక్కివచ్చే అవకాశం ఉంది. ఆరోజు తుది విచారణకు హాజరు కావాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం మరోసారి రెబల్‌ ఎమ్మెల్యే లైన...

నిజంగా జగన్ గద్దె దిగకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందా?

రాష్ట్రం నాశనం అయిపోయింది .. జగన్ ని గద్దె దింపడం తక్షణ అవసరం… ఈ సారి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారం కావడం ఖాయం.. చాలా కాలంగా అటు పవన్...
Join WhatsApp Channel