23.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Politics

Lok Sabha 2024: పోటీ చేస్తున్న అభ్యర్థులలో ధనికులు తెలుగువారే! ..మొదటి స్థానంలో ఎవరంటే..

ఈ లోక్ సభ ఎన్నికలలో పోటీచేసిన 8360 మందిలో ఎవరు అత్యంత ధనిక అభ్యర్థి అనేది మీకు తెలుసా? ఆయన తెలుగు వారే! ఆయనే తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు లోక్‌సభ స్థానం...

Chandra babu Tour: దేశం దాటిన చంద్రబాబు.. సాక్ష్యాల తారుమారుకేనా..?

ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనకు ఎవరు వెళతారు అని అడిగితే అందరూ చెప్పేది జగన్ అని. అంతలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ పర్యటనపై ఊదరగొట్టాయి. లండన్ పారిపోతున్నాడు అని.. తిరిగి రాడు...

Lok Sabha Elections 2024: బీజేపీకి పూర్తి మెజార్టీ కష్టమేనా?

చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని డంకా బజాయించి మరీ...

AP Elections 2024: మారుతున్న స్వరాలు .. వైసీపీ గెలుపు కష్టమేనా?

ఎన్నికల ముందు ఏ విశ్లేషకుడు చెప్పినా, ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనే సాగింది. ఒకవైపు టీవి9, NTV లలో చర్చలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలో అయితే ఒక...

UNDI Assembly – ముక్కోణపు పోటీలో “ఉండి” రాజు ఎవరు….

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అనేక స్థానాల్లో ముక్కోణపు పోటీ జరిగినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో జరిగిన పోటీ మాత్రం చాలా ఉద్ఘంట రేపుతుంది అని మాత్రం...

Pithapuram: నామినేషన్‌ వేసిన పవన్‌కళ్యాణ్… వామ్మో ఇన్ని అప్పులా!

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా...

మైల'వరం' ఎవరికి? టిడిపిలో త్రిముఖపోటీ .. ముందంజలో బొమ్మసాని?!

వసంత ప్రసాద్ చెరికతో మైలవరం తెలుగుదేశం పార్టీలో సీటు రగడ మరింత ముదిరింది. తనకే సీటు వస్తుందని  వసంత ప్రసాద్ భావిస్తుండగా సీటుకోసం ఒకవైపు దేవినేని ఉమ, మరోవైపు బొమ్మసాని సుబ్బారావు తమ...

ఏపి సచివాలయం తాకట్టు వార్తలో నిజం లేదు : ఏపీ సీఆర్డీఏ వివరణ

సచివాలయం తాకట్టు” వార్త అవాస్తవం “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో తేదీ: 03.03.2024 ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరమని ఏపీ సీఆర్డీఏ ప్రకటించింది. ఈరోజు విడుదల చేసిన ఒక...

పిఠాపురం చుట్టూ రాజకీయం..పవన్ పై ఎవరు?!

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. దీనికి కారణం అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు రావడమే!  పిఠాపురంలో 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబు...

ఏపిలో బిజెపి హామీ "కాపు" సీయం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జలక్ ఇచ్చేందుకు బిజెపి రెడీ అయింది. తెలుగుదేశంతో పొత్తుతో అసంతృప్తిగా ఉన్న కాపు వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా రాష్ట్రంలో పావులు కదుపుతోంది. కాపు...
Join WhatsApp Channel