28.2 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Politics

ఏపిలో మరోసారి జిల్లాల పునర్వ్యవస్ఠీకరణ.. పెరగనున్న జిల్లాల సంఖ్య ??

 ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలనూ పూర్తిగా పునర్వ్యవస్ఠీకరణ దిశగా పావులు కడుపుతుందా? అవుననే అంటున్నారు.. జిల్లాల ఏర్పాటులో జగన్ ముద్రను చెరిపివేసే దిశగా...

ఈవీఎంలు టాంప‌రింగ్ చేయొచ్చు – సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 పోలింగ్ నాడు రిజ‌ర్వులో ఉండే 15 శాతం ఈవీఎంల‌ను టాంప‌రింగ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంల‌ను అటూ...

50ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక.. ఓం బిర్లా Vs కె.సురేశ్‌

 18వ లోక్‌సభ స్పీకర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కకపోవడంతో సభాపతి...

వైసీపీ నుంచి తొలి వికెట్ డౌన్ – మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా

 మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. తన‌ రాజీనామా లేఖ‌ను ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు...

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రానుందా …

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోబోతోందా... అవుననే అంటున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికలకు అధికారం చేపట్టే దిశగా పావులు కదప...

దేశంలో మోడీ హవాకు బ్రేక్ .. బిజెపికి తిరోగమన మార్గం తప్పదా?

లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తిరిగి పుంజుకున్న నేపథ్యంలో భవిష్యత్ లో బిజెపికి కష్టాలు తప్పకపోవచ్చు. సంకీర్ణ కూటమి గా ఏర్పడ్డ బిజెపి సర్కారు తిరిగి దేశంలో సంకీర్ణ...

ఏపీ లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది: డొక్కా మాణిక్య వరప్రసాద్‌

దిగిపోయిన జగన్ సర్కార్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  సజ్జల టార్గెట్ గా మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేయడంతో...

YS Jagan: జగన్ స్వయం కృపరాధం .. వైసీపీ కనుమరుగు కానుందా ?!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కనీ వినీ ఎరుగని ఘోర పరాజయం చవి చూసి ఉండదు. వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానిలో మొదటి కారణం జగనే...

Swami Paripoornananda: 123 స్థానాలు వైఎస్ఆర్ సీపీ గెలుస్తుంది…

 ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు. ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు....

TDP Twitter Official: స్వంత పార్టీ వారి ట్రోలింగ్ బారిన పడ్డ తెలుగుదేశం ట్విట్టర్ అకౌంట్

 ఒక పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లో వేరే పార్టీ అభిమానులు వ్యతిరేక కామెంట్లు చేయడం సాదారణంగా జరిగేదే. అయితే అదే పార్టీ అభిమానులు వారి అధికారిక అకౌంట్ పై ట్రోలింగ్ చేయడం...
Join WhatsApp Channel