రాప్తాడు "సిద్ధం" సభ హైలైట్స్ – రికార్డులు బద్దలు
ఈరోజు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ “సిద్ధం” సభ జరిగింది. ఈ సభకు రాయలసీమ వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సుమారు పదిలక్షల మంది సిద్ధం…
ఈరోజు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ “సిద్ధం” సభ జరిగింది. ఈ సభకు రాయలసీమ వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సుమారు పదిలక్షల మంది సిద్ధం…
రాష్ట్రం నాశనం అయిపోయింది .. జగన్ ని గద్దె దింపడం తక్షణ అవసరం… ఈ సారి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారం కావడం ఖాయం.. చాలా కాలంగా…
ప్రధాని మోడీతో సమావేశం అయి తిరిగివచ్చారు చంద్రబాబు. అయినా ఇప్పటిదాకా ఆయన కానీ బిజెపి నాయకులు కానీ నోరు మెదపలేదు. ఈ విషయం అటుంచితే ఇప్పటివరకు బీజేపీపై వ్యతిరేక వార్తలు…
టీడీపీ-జనసేన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో కాపుల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారా? అని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్యను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు,…
ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రణరంగంలోకి నిజేపీ కూడా అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే టిడిపి, జనసేనలు పొత్తులో ఉన్నాయి. సీట్ల సర్దుబాటు కూడా తుదిదశకు వచ్చింది. ఈ దశలో…
రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు డిల్లీకి వెళ్లనున్నారా? పొత్తుపై బిజెపి సానుకూలంగా ఉందా? బిజెపి హైకమాండ్ నుంచి బాబుకి పిలుపు వచ్చిందా? అవుననే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఈరోజు హటాత్తుగా…
తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీకి మద్దతు పలికిన వాలంటీర్లను జైలుకి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన “రా.. కదలిరా..” సభలో ఆయన ఈ…
మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, జోగి రమేష్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చేసిన సాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి…
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంతోకాలంగా సందేహంలో ఉన్న టిడిపి-జనసేన పొత్తు ఖాయం అయింది. అయితే కుల…