Politics

Swami Paripoornananda: 123 స్థానాలు వైఎస్ఆర్ సీపీ గెలుస్తుంది…

 ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు.  ఏపీ ఫలితాలపై…

Read more

TDP Twitter Official: స్వంత పార్టీ వారి ట్రోలింగ్ బారిన పడ్డ తెలుగుదేశం ట్విట్టర్ అకౌంట్

  ఒక పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లో వేరే పార్టీ అభిమానులు వ్యతిరేక కామెంట్లు చేయడం సాదారణంగా జరిగేదే. అయితే అదే పార్టీ అభిమానులు వారి అధికారిక అకౌంట్…

Read more

Pinnelli EVM Case: పిన్నెల్లిపై కేసులో పెద్ద తలకాయలు? .. కేసు సంచలనం కానుందా ..

పోలింగ్‌ కేంద్రంలో  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన సంఘటన ఉన్న వీడియో బయటికి రావడం, ఆ వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం..…

Read more

Lok Sabha 2024: పోటీ చేస్తున్న అభ్యర్థులలో ధనికులు తెలుగువారే! ..మొదటి స్థానంలో ఎవరంటే..

ఈ లోక్ సభ ఎన్నికలలో పోటీచేసిన 8360 మందిలో ఎవరు అత్యంత ధనిక అభ్యర్థి అనేది మీకు తెలుసా? ఆయన తెలుగు వారే! ఆయనే తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు…

Read more

Chandra babu Tour: దేశం దాటిన చంద్రబాబు.. సాక్ష్యాల తారుమారుకేనా..?

ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనకు ఎవరు వెళతారు అని అడిగితే అందరూ చెప్పేది జగన్ అని. అంతలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ పర్యటనపై ఊదరగొట్టాయి. లండన్ పారిపోతున్నాడు అని..…

Read more

Lok Sabha Elections 2024: బీజేపీకి పూర్తి మెజార్టీ కష్టమేనా?

చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని డంకా బజాయించి…

Read more

AP Elections 2024: మారుతున్న స్వరాలు .. వైసీపీ గెలుపు కష్టమేనా?

ఎన్నికల ముందు ఏ విశ్లేషకుడు చెప్పినా, ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనే సాగింది. ఒకవైపు టీవి9, NTV లలో చర్చలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలో…

Read more

UNDI Assembly – ముక్కోణపు పోటీలో “ఉండి” రాజు ఎవరు….

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అనేక స్థానాల్లో ముక్కోణపు పోటీ జరిగినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో జరిగిన పోటీ మాత్రం చాలా ఉద్ఘంట రేపుతుంది…

Read more

Pithapuram: నామినేషన్‌ వేసిన పవన్‌కళ్యాణ్… వామ్మో ఇన్ని అప్పులా!

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్…

Read more

మైల'వరం' ఎవరికి? టిడిపిలో త్రిముఖపోటీ .. ముందంజలో బొమ్మసాని?!

వసంత ప్రసాద్ చెరికతో మైలవరం తెలుగుదేశం పార్టీలో సీటు రగడ మరింత ముదిరింది. తనకే సీటు వస్తుందని  వసంత ప్రసాద్ భావిస్తుండగా సీటుకోసం ఒకవైపు దేవినేని ఉమ, మరోవైపు బొమ్మసాని…

Read more