ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ నియమితులయ్యారు.
ప్రస్తుత సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సి పాండే పదవీకాలం జూన్ 30తో
ముగియనుంది. రెండేళ్ల కిందట 2022 ఏప్రిల్ 30...
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ
ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం...
పవన్ కల్యాణ్ అంటే పవనం కాదని... సునామీ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఎన్డీయే కూటమి సమావేశంలో ఆయన జనసేనానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను...
లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తిరిగి పుంజుకున్న నేపథ్యంలో భవిష్యత్ లో బిజెపికి కష్టాలు తప్పకపోవచ్చు. సంకీర్ణ కూటమి గా ఏర్పడ్డ బిజెపి సర్కారు తిరిగి దేశంలో సంకీర్ణ...
మద్యం సేవించి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన మైనర్ బాలుడికి అక్కడి కోర్టు కేవలం 15 గంటల్లోనే బెయిల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఇది ప్రమాదం...
చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని డంకా బజాయించి మరీ...
ఐఎన్ఎస్ చిల్కాలో
శిక్షణ కోసం భారత నౌకాదళం అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా.. అగ్నివీర్ (ఎంఆర్) ఖాళీల
భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు
దరఖాస్తు చేసుకోవచ్చు.
...
కొద్ది గంటల క్రితం నుంచి సాక్షి న్యూస్ పోర్టల్ క్రొత్త రూపంలో దర్శనం ఇస్తుంది. కొద్ది రోజుల ముందే సాక్షి టీవి కలర్ ను పసుపు, ఎరుపుల కలయిక నుంచి లైట్ నీలిరంగులోకి...
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ త్వరలో అమలు కాబోతున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ప్రశంసించారు. ఈ కొత్త చట్టాలు మారుతున్న భారతదేశానికి సూచన అని ఆయన అన్నారు.ఈరోజు న్యూడిల్లీలో న్యాయ...
రాబోయే వేసవి రద్దీని తట్టుకునేదుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 9,111 అదనపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికం. గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు...