Nation

దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం

గ్వాలియర్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతీ వేదికపై దేశ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. ఇలా చేయడం…

Read more

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) మరియు ‘అమృత్ భారత్’ (Amrit Bharat) రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే బోర్డు కీలక వెసులుబాటు కల్పించింది.…

Read more

భారత్-అమెరికా డీల్‌తో బంగ్లాదేశ్ తరహాలోనే భారత వస్త్రాలకూ ‘జీరో డ్యూటీ’:  పియూష్ గోయల్ వెల్లడి

అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందంలో భారత వస్త్ర పరిశ్రమకు కూడా బంగ్లాదేశ్‌కు కల్పించినట్లుగానే ‘జీరో డ్యూటీ’  సౌకర్యం లభిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఈ…

Read more

Pariksha Pe Charcha 2026: విద్యార్ధులతో ప్రధాని మోదీ ముఖాముఖి లైవ్

న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉద్దేశించిన ‘పరీక్ష పే చర్చ 2026’ (PPC) 9వ ఎడిషన్ నేడు (ఫిబ్రవరి 6) ఘనంగా జరుగుతోంది. ప్రధానమంత్రి…

Read more

Yumnam Khemchand Singh: మణిపూర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం

ఇంఫాల్‌, న్యూస్‌టుడే: మణిపూర్‌లో దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెరదించుతూ, నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత యమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇంఫాల్‌లోని…

Read more

Maharashtra: విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ (NCP) అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన సొంత నియోజకవర్గమైన బారామతి (Baramati)…

Read more

Padma Awards 2026: 131 మందికి పద్మ అవార్డులు, తెలుగువారు 11 మంది… మొత్తం లిస్టు ఇదే

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అందించే దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులను 2026 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏటా లాగానే,…

Read more

Padma Shri Awards 2026: 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం, గ్రహీతల పూర్తి వివరాలివే

గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 113మందిని ఎంపిక చేసింది.…

Read more

తమిళనాడులో హిందీకి చోటు లేదు: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

చెన్నై: “తమిళనాడు గడ్డపై హిందీ ఆధిపత్యానికి, హిందీ భాషకు చోటు లేదు.. ఇక్కడ మా ఖచ్చితమైన వైఖరి ఒక్కటే, అది ద్విభాషా విధానం మాత్రమే” అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్…

Read more

Kerala Suicide: ఆత్మహత్య ప్రేరేపణ కేసులో మహిళ అరెస్ట్

కేరళలోని కోజికోడ్‌కు చెందిన దీపక్ (42) ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షిమ్జితా ముస్తాఫాను కేరళ పోలీసులు బుధవారం (జనవరి 21, 2026) అరెస్ట్ చేశారు.గత…

Read more