యుద్దానికి ముగింపు.. చర్చలకు భారత్ ఓకే… ఫలించిన ట్రంప్ దౌత్యం

Photo of author

Eevela_Team

Share this Article

తక్షణం దాడుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాత్రంతా తాను ఇరు పక్షాలతో మాట్లాడి వారిని ఒప్పించాను అని ఆయన ట్వీట్ చేశారు

Join WhatsApp Channel
Join WhatsApp Channel