24.2 C
Hyderabad
Saturday, January 3, 2026

Latest News in Life Style

Laid Off: శుభలేఖలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.. కానీ ఇద్దరికీ ఉద్యోగాలు పోయాయి

పెళ్లయిన కొత్తలో దంపతులు ఎన్నో కలలు కంటారు. కొత్త జీవితం, ఆర్థిక ప్రణాళికలు, భవిష్యత్తుపై ఆశలతో ఉంటారు. కానీ, వివాహం జరిగిన కేవలం 15 రోజులకే ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగాలు పోవడం అనేది...

Kuldeep Sengar: ఉన్నావో రేప్ కేసు నిందితుని బెయిల్ పై స్టే విధించిన సుప్రీంకోర్టు!

ఉన్నావో అత్యాచార బాధితురాలి పోరాటం మరోసారి గెలిచింది. తన కుమార్తె పెళ్లి కోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బయటకు రావాలని చూసిన కుల్దీప్ సెంగార్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న...

DIwali 2025: దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20నా లేక 21నా? లక్ష్మీ పూజ సమయం?

దీపావళి పండుగ పిల్లలూ, పెద్దలూ ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగ. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళికి ఎంతో చరిత్ర, ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో...

GST Affect: అమూల్‌ ఉత్పత్తుల ధరలు తగ్గింపు… ఎంత తగ్గాయంటే…

భారతదేశంలో ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్‌ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఈ బ్రాండ్ సంస్థ అయిన గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF) 2025 సెప్టెంబర్‌ 22 నుంచి 700కి పైగా...

KTM RC 490: వావ్ అనిపిస్తున్న ఫీచర్స్, ఇండియాలో లాంచ్ అప్పుడే…

వచ్చే సంవత్సరం లాంచ్ కాబోయే KTM RC 490 బైక్ టెస్ట్ చేస్తూ యూరోప్ లో దొరికిపోయింది. నిజానికి ఈ బైక్, వచ్చే ఏడాది మధ్యలో ఇటలీలోని మిలన్ లో ఒక ఈవెంట్...

Rakhi 2025: రాఖీ కట్టడానికి శుభ సమయం, ఎలా కట్టాలి…ఈ ఏడాది స్పెషల్ ఇదే!

Rakshabandhan / Rakhi 2025: అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ ప్రేమకు ప్రతీకగా భారత దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ రాఖీ లేదా రక్షా బంధన్‌. దీన్ని ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి...

UPI Payments: ఇకపై 10 సెకన్లలోనే చెల్లింపులు

న్యూఢిల్లీ: భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) భారతదేశ UPI మౌలిక సదుపాయాలను ఆధునీకరించినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇకపై UPI చెల్లింపులు ప్రస్తుతం ఉన్న 30 సెకన్ల నుండి కేవలం 10 సెకన్లలోపే...

RGV Tweet: విమాన దుర్ఘటనపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. అంతా దేవుడికే తెలియాలి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ లో ఆయన పహల్గామ్ ఉగ్రవాద దాడి, బెంగళూరు...

భారత్-పాకిస్తాన్ యుద్దం ..జరగాలా? వద్దా?

పహేల్ గావ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత ప్రధాని మోడీ హెచ్చరికతో రెండుదేశాల్లోని ప్రజలు ఇక యుద్దం అనివార్యం అనే భావిస్తున్నారు. ఆ తదనంతర...

IRCTC Tourism: హైదరాబాద్ నుంచి ‘డివైన్ కర్ణాటక’ టూర్ ప్యాకేజీ..

తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా 'డివైన్ కర్ణాటక' పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ఈ టూర్ 5 రాత్రులు, 6...
Join WhatsApp Channel