ఈ లోక్ సభ ఎన్నికలలో పోటీచేసిన 8360 మందిలో ఎవరు అత్యంత ధనిక అభ్యర్థి అనేది మీకు తెలుసా? ఆయన తెలుగు వారే! ఆయనే తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు లోక్సభ స్థానం...
చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని డంకా బజాయించి మరీ...
ఎన్నికల ముందు ఏ విశ్లేషకుడు చెప్పినా, ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనే సాగింది. ఒకవైపు టీవి9, NTV లలో చర్చలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలో అయితే ఒక...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి.. గతానికి భిన్నంగా ఎన్నికలకు ముందు ఎన్నో సర్వే సంస్థలు తమ తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అయితే ఏ ఒక్క సర్వేతోనూ ప్రజలకు స్పష్టత రాకపోగా...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. దీనిపై ఏపీ ప్రధాన ఎన్నికల
అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం విరవహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల సమయానికి...
లోక్ సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈరోజు కొనసాగుతుంది. 21 రాష్ట్రాలలోని 102 పార్లమెంట్ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ జోరుగా సాగుతోంది. పలువురు ప్రముఖులు, నటులు తమ...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. దీనికి కారణం అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు రావడమే! పిఠాపురంలో 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబు...
ఈరోజు టిడిపి- జనసేన సంయుక్తంగా తమ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా...
తెలుగుదేశం-జనసేన అభ్యర్ధుల జాబితా విడుదల అయింది. ఈరోజు సంయుక్త సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. తెలుగుదేశంకు సంబంధించి 94 మందిని చంద్రబాబు ప్రకటించగా, నలుగురు జనసేన...
ప్రతిష్టాత్మక న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా తన ప్రీ-పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 వేల 700 మందిని సర్వే చేసిన ఫలితాలు...