వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అందించే దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన 'పద్మ' అవార్డులను 2026 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏటా లాగానే, గణతంత్ర దినోత్సవం...
గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 113మందిని ఎంపిక చేసింది.
పద్మశ్రీ పురస్కార...
మానవ శరీరం కేవలం మాంసం, ఎముకల గూడు మాత్రమే కాదు, అది అనంతమైన శక్తికి నిలయం. మన శరీరంలో వెన్నుపూస వెంబడి ఏడు ప్రధాన శక్తి కేంద్రాలు ఉంటాయని, వీటినే 'సప్త చక్రాలు...
గుంటూరు జిల్లా వేదికగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు (3rd World Telugu Conference 2026) అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో...
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. కలియుగ వైకుంఠంగా భాసించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా వైకుంఠ ద్వారాలు (ఉత్తర...