ఏపి సచివాలయం తాకట్టు వార్తలో నిజం లేదు : ఏపీ సీఆర్డీఏ వివరణ
సచివాలయం తాకట్టు” వార్త అవాస్తవం “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో తేదీ: 03.03.2024 ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరమని ఏపీ సీఆర్డీఏ ప్రకటించింది. … Read more
సచివాలయం తాకట్టు” వార్త అవాస్తవం “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో తేదీ: 03.03.2024 ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరమని ఏపీ సీఆర్డీఏ ప్రకటించింది. … Read more
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. దీనికి కారణం అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు రావడమే! పిఠాపురంలో … Read more
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జలక్ ఇచ్చేందుకు బిజెపి రెడీ అయింది. తెలుగుదేశంతో పొత్తుతో అసంతృప్తిగా ఉన్న కాపు వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా రాష్ట్రంలో … Read more
కేవలం 24 సీట్లతో సరిపెట్టుకుని కాపుల ఆగ్రహానికి గురవుతున్న జనసేనతో బిజెపి తెగతెంపులు చేసుకోడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం పవన్ కళ్యాణ్ ని కలవడానికి కూడా బిజెపి … Read more
మొత్తానికి పొత్తు ఖరారైంది. టిడిపి మొదటి లిస్టు రిలీజైంది. దీనిలో అనేకమంది సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. రాజమండ్రి సిటీ స్థానానికి ప్రస్తునా ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుని … Read more
ఈరోజు టిడిపి- జనసేన సంయుక్తంగా తమ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ … Read more
బిజెపి పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బిజెపి-జనసేన-టిడిపి కూటమి తన కష్టం … Read more
గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఒకప్పుడు రాజమండ్రి పట్టణాన్ని ఏలిన నేత! తెలుగుదేశం అంటే ఒకప్పుడు గోరంట్ల పేరే వినిపించేది.. విలువలకు గౌరవం ఇచ్చే పాత తరం మనిషి … Read more
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీల్లో 85 శాతం ఫెయిల్ అయి 95 శాతం పూర్తి … Read more
బిజెపితో టిడిపి పొత్తు ఖాయం అయినట్లే కనిపిస్తోంది. ఈ నెల 23న డిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా లు సమావేశమై ఒక ప్రకటన విడుదల … Read more