ఏపి సచివాలయం తాకట్టు వార్తలో నిజం లేదు : ఏపీ సీఆర్డీఏ వివరణ

సచివాలయం తాకట్టు” వార్త అవాస్తవం “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో తేదీ: 03.03.2024 ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరమని ఏపీ సీఆర్డీఏ ప్రకటించింది. … Read more

పిఠాపురం చుట్టూ రాజకీయం..పవన్ పై ఎవరు?!

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. దీనికి కారణం అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు రావడమే!    పిఠాపురంలో … Read more

ఏపిలో బిజెపి హామీ "కాపు" సీయం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జలక్ ఇచ్చేందుకు బిజెపి రెడీ అయింది. తెలుగుదేశంతో పొత్తుతో అసంతృప్తిగా ఉన్న కాపు వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా రాష్ట్రంలో … Read more

జనసేనతో తెగతెంపుల దిశగా బిజెపి? కాపు నేతలకు గాలం?

కేవలం 24 సీట్లతో సరిపెట్టుకుని కాపుల ఆగ్రహానికి గురవుతున్న జనసేనతో బిజెపి తెగతెంపులు చేసుకోడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం పవన్ కళ్యాణ్ ని కలవడానికి కూడా బిజెపి … Read more

బుచ్చయ్య చౌదరి టిడిపిని వీడనున్నారా? ట్వీట్ చెపుతున్న కథ

మొత్తానికి పొత్తు ఖరారైంది. టిడిపి మొదటి లిస్టు రిలీజైంది. దీనిలో అనేకమంది సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. రాజమండ్రి సిటీ స్థానానికి ప్రస్తునా ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుని … Read more

మొదటి లిస్టుతో టిడిపి జనసేన పార్టీల్లో అసంతృప్తి జ్వాలలు

ఈరోజు టిడిపి- జనసేన సంయుక్తంగా తమ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ … Read more

అతి కష్టపడి బిజెపిని పొత్తుకి ఒప్పించాను: పవన్ కళ్యాణ్

బిజెపి పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బిజెపి-జనసేన-టిడిపి కూటమి తన కష్టం … Read more

రాజమండ్రి రూరల్ సీటు రగడ: పవన్ ప్రకటనకు బుచ్చయ్య ట్వీట్ తో రిప్లై

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఒకప్పుడు రాజమండ్రి పట్టణాన్ని ఏలిన నేత! తెలుగుదేశం అంటే ఒకప్పుడు గోరంట్ల పేరే వినిపించేది.. విలువలకు గౌరవం ఇచ్చే పాత తరం మనిషి … Read more

అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రా! జగన్ కు బోండా ఉమా సవాల్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీల్లో 85 శాతం ఫెయిల్ అయి 95 శాతం పూర్తి … Read more

NDA లోకి టిడిపి : ముహూర్తం ఈ నెల 23?

బిజెపితో టిడిపి పొత్తు ఖాయం అయినట్లే కనిపిస్తోంది. ఈ నెల 23న డిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా లు సమావేశమై ఒక ప్రకటన విడుదల … Read more

Join WhatsApp Channel