ఏపీ లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది: డొక్కా మాణిక్య వరప్రసాద్
దిగిపోయిన జగన్ సర్కార్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సజ్జల టార్గెట్ గా మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ … Read more
దిగిపోయిన జగన్ సర్కార్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సజ్జల టార్గెట్ గా మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ … Read more
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కనీ వినీ ఎరుగని ఘోర పరాజయం చవి చూసి ఉండదు. వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి ఎన్నో కారణాలు … Read more
ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు. … Read more
ఒక పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లో వేరే పార్టీ అభిమానులు వ్యతిరేక కామెంట్లు చేయడం సాదారణంగా జరిగేదే. అయితే అదే పార్టీ అభిమానులు వారి … Read more
పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్ను ధ్వంసం చేసిన సంఘటన ఉన్న వీడియో బయటికి రావడం, ఆ వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై అరెస్ట్ వారెంట్ … Read more
ఈ లోక్ సభ ఎన్నికలలో పోటీచేసిన 8360 మందిలో ఎవరు అత్యంత ధనిక అభ్యర్థి అనేది మీకు తెలుసా? ఆయన తెలుగు వారే! ఆయనే తెలుగుదేశం పార్టీ … Read more
ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనకు ఎవరు వెళతారు అని అడిగితే అందరూ చెప్పేది జగన్ అని. అంతలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ పర్యటనపై ఊదరగొట్టాయి. లండన్ … Read more
చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని … Read more
ఎన్నికల ముందు ఏ విశ్లేషకుడు చెప్పినా, ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనే సాగింది. ఒకవైపు టీవి9, NTV లలో చర్చలు, సోషల్ మీడియా, … Read more
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అనేక స్థానాల్లో ముక్కోణపు పోటీ జరిగినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో జరిగిన పోటీ మాత్రం చాలా … Read more