Nation

ElectionsNationPolitics

Lok Sabha Elections 2024: బీజేపీకి పూర్తి మెజార్టీ కష్టమేనా?

చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని

Read More
Nation

Indian Navy Agniveer: ఇండియన్‌ నేవీలో అగ్నివీర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

  ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ కోసం భారత నౌకాదళం అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా.. అగ్నివీర్‌ (ఎంఆర్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది . అవివాహిత పురుష,

Read More
Nation

Sakshi News Portal: క్రొత్త రూపంలో "సాక్షి" పోర్టల్ .. ఇలా ఐపోయిందేంటి..

కొద్ది గంటల క్రితం నుంచి సాక్షి న్యూస్ పోర్టల్ క్రొత్త రూపంలో దర్శనం ఇస్తుంది. కొద్ది రోజుల ముందే సాక్షి టీవి కలర్ ను పసుపు, ఎరుపుల

Read More
Nation

'భారత్ మారుతోంది..' ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ త్వరలో అమలు కాబోతున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ప్రశంసించారు. ఈ కొత్త చట్టాలు మారుతున్న భారతదేశానికి సూచన అని

Read More
Nation

Summer Special Trains: వేసవిలో 9,111 అదనపు సర్వీసులు: రైల్వే శాఖ

రాబోయే వేసవి రద్దీని తట్టుకునేదుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 9,111 అదనపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికం. గత ఏడాది

Read More
Nation

Patanjali: మీ తప్పు క్షమాపణ చెపితే పోయేది కాదు, మీకు ఆ బాధ తెలియాలి: సుప్రీం కోర్ట్

నయం చేయలేని వ్యాధులకు శాశ్వత నివారణ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన ధిక్కార విచారణలో పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్ మరియు బాలకృష్ణలు దాఖలు చేసిన రెండవ

Read More
Nation

Prachi Singh IPS: యూపీలో నేరస్తులకు సింహస్వప్నం అయిన మహిళా ఐపీఎస్ ప్రాచీ సింగ్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని చురుకైన, ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్లలో ప్రాచీ సింగ్ ఒకరు. నేరస్తులు, గూండాలే కాదు.. పోలీస్ శాఖలోని అవినీతిపరులు కూడా ప్రాచీ సింగ్ అంటే

Read More
Nation

MP Fire Accident: బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

హర్దా. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ భారీ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 59

Read More
BusinessNation

కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా

Read More
Nation

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి

స్వామినాథన్‌ను టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు ఇరవై అత్యంత ప్రభావవంతమైన ఆసియన్‌లలో ఒకరిగా గుర్తించింది మరియు భారతదేశానికి చెందిన ముగ్గురిలో ఒకరు, మిగిలిన ఇద్దరు మహాత్మా గాంధీ

Read More