Sakshi News Portal: క్రొత్త రూపంలో "సాక్షి" పోర్టల్ .. ఇలా ఐపోయిందేంటి..

కొద్ది గంటల క్రితం నుంచి సాక్షి న్యూస్ పోర్టల్ క్రొత్త రూపంలో దర్శనం ఇస్తుంది. కొద్ది రోజుల ముందే సాక్షి టీవి కలర్ ను పసుపు, ఎరుపుల … Read more

'భారత్ మారుతోంది..' ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ త్వరలో అమలు కాబోతున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ప్రశంసించారు. ఈ కొత్త చట్టాలు మారుతున్న భారతదేశానికి సూచన అని … Read more

Summer Special Trains: వేసవిలో 9,111 అదనపు సర్వీసులు: రైల్వే శాఖ

రాబోయే వేసవి రద్దీని తట్టుకునేదుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 9,111 అదనపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికం. గత ఏడాది … Read more

Patanjali: మీ తప్పు క్షమాపణ చెపితే పోయేది కాదు, మీకు ఆ బాధ తెలియాలి: సుప్రీం కోర్ట్

నయం చేయలేని వ్యాధులకు శాశ్వత నివారణ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన ధిక్కార విచారణలో పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్ మరియు బాలకృష్ణలు దాఖలు చేసిన రెండవ … Read more

Prachi Singh IPS: యూపీలో నేరస్తులకు సింహస్వప్నం అయిన మహిళా ఐపీఎస్ ప్రాచీ సింగ్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని చురుకైన, ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్లలో ప్రాచీ సింగ్ ఒకరు. నేరస్తులు, గూండాలే కాదు.. పోలీస్ శాఖలోని అవినీతిపరులు కూడా ప్రాచీ సింగ్ అంటే … Read more

MP Fire Accident: బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

హర్దా. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ భారీ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 59 … Read more

కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా … Read more

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి

స్వామినాథన్‌ను టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు ఇరవై అత్యంత ప్రభావవంతమైన ఆసియన్‌లలో ఒకరిగా గుర్తించింది మరియు భారతదేశానికి చెందిన ముగ్గురిలో ఒకరు, మిగిలిన ఇద్దరు మహాత్మా గాంధీ … Read more

చంద్రయాన్ ఎందుకని ప్రశ్నించిన బిబిసి రిపోర్టర్ కి ఆనంద్ మహీంద్రా దిమ్మదిరిగే సమాధానం

 భారత్ తన చంద్రయాన్-3 ని విజయవంతంగా చంద్రునిపై దింపిన తర్వాత జరిగిన ఒక బిబిసి చర్చా కార్యక్రమంలో ఒక ఏంకర్ లేవనెత్తిన సందేహం వీడియో సోషల్ లో … Read more

ఈశాన్య భారతంలో భూకంపం

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద మేఘాలయలో 5.5 తీవ్రతతో భూకంపం. రాత్రి 8.19 గంటలకు భూకంపం సంభవించిందని, మేఘాలయలోని చిరపుంజీకి ఆగ్నేయంగా 49 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం … Read more

Join WhatsApp Channel