SHAR Director: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నూతన డైరెక్టర్‌గా ఈ.ఎస్‌. పద్మకుమార్‌

Dr ES PadmaKumar Appointed as New Director of SDSC SHAR

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కి కొత్త డైరెక్టర్‌గా డా. ఈ. ఎస్. పద్మకుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఆర్ముగం రాజరాజన్‌ను విక్రమ్ … Read more

UPI Payments: ఇకపై 10 సెకన్లలోనే చెల్లింపులు

upi-payments-faster-now

న్యూఢిల్లీ: భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) భారతదేశ UPI మౌలిక సదుపాయాలను ఆధునీకరించినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇకపై UPI చెల్లింపులు ప్రస్తుతం ఉన్న 30 సెకన్ల … Read more

RGV Tweet: విమాన దుర్ఘటనపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. అంతా దేవుడికే తెలియాలి

ram gopal verma

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ లో ఆయన … Read more

యుద్దానికి ముగింపు.. చర్చలకు భారత్ ఓకే… ఫలించిన ట్రంప్ దౌత్యం

war ended

తక్షణం దాడుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాత్రంతా తాను ఇరు పక్షాలతో మాట్లాడి వారిని ఒప్పించాను అని ఆయన ట్వీట్ … Read more

Operation Sindoor: సూపర్ సక్సెస్.. చనిపోయిన టాప్ ఉగ్రవాదుల లిస్ట్ విడుదల

operation sindoor

ఈనెల 7 న భారత్ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ … Read more

Pakistan Losing: భారత్ తో చర్చలకు సిద్దం: పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి

pakistan loosing war

దాయాది పాకిస్తాన్ కు భారత్ శక్తి మరోసారి తెలిసి వచ్చింది. భారత్ ఉగ్రవాదులపై చేసిన “ఆపరేషన్ సిందూర్” కి ప్రతిగా డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ చేస్తున్న … Read more

India Pakistan War: LoC వెంబడి భీకర పోరు.. పూంఛ్ లో పౌరులపై కాల్పులు జరుపుతున్న పాక్

ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన “ఆపరేషన్ సిందూర్” కు ప్రతిగా పాకిస్తాన్ కాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ లో LOC వెంబడి దాడులు ప్రారంభించింది.. అమాయక పౌరుల … Read more

OPERATION SINDOOR: పాక్ పై భీకర దాడులు.. 80 మంది ఉగ్రవాదులు మృతి?

india attacks pakistan

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో పాటూ … Read more

భారత్-పాకిస్తాన్ యుద్దం ..జరగాలా? వద్దా?

india pakistan war update winner

పహేల్ గావ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత ప్రధాని మోడీ హెచ్చరికతో రెండుదేశాల్లోని ప్రజలు ఇక యుద్దం అనివార్యం … Read more

Join WhatsApp Channel